మెగా డీఎస్సీ కోసం మంత్రి గుడివాడ అమర్నాథ్ ఇంటి ముట్టడి..
ప్రజాశక్తి-విశాఖ : మెగా డీఎస్సీ కోసం విశాఖలో యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు లక్కరాజు రామారావు ఆధ్వర్యంలో జిల్లా నాయకులు మంత్రి గుడివాడ అమర్నాథ్ ఇంటిని ముట్టడించారు.…
ప్రజాశక్తి-విశాఖ : మెగా డీఎస్సీ కోసం విశాఖలో యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు లక్కరాజు రామారావు ఆధ్వర్యంలో జిల్లా నాయకులు మంత్రి గుడివాడ అమర్నాథ్ ఇంటిని ముట్టడించారు.…
ప్రజాశక్తి-అమరావతి : ఏపీ సీఎం జగన్ రేపు విశాఖపట్నంలో పర్యటించనున్నారు. నగరంలో రేపు సాయంత్రం జరిగే ఆడుదాం ఆంధ్రా క్రీడల ముగింపు వేడుకల్లో పాల్గొని, విజేతలకు బహుమతులు…
ప్రజాశక్తి-ఎంవిపి కాలనీ(విశాఖ) : రాష్ట్రంలోనే విశాఖపట్నం ప్రమాద రహిత జిల్లాగా రూపుదిద్దుకోవాలని జిల్లా కలెక్టర్ డా.ఎ.మల్లిఖార్జున, పోలీస్ కమిషనర్ డా.ఎ.రవిశంకర్ ఆకాంక్షించారు. ఆర్.కె.బీచ్ దగ్గర గల కాళీమాత…
విశాఖ : విశాఖలో డాక్టర్ వైఎస్సార్ స్టేడియం వేదికగా భారత్-ఇంగ్లండ్ మధ్య జరుగుతోన్న రెండో టెస్టు మొదటి రోజు తొలి సెషన్ ముగిసింది. లంచ్ బ్రేక్ సమయానికి…
ప్రజాశక్తి -ఎంవిపి కాలనీ (విశాఖపట్నం) : 14వ అల్ ఇండియా పోలీస్ కమాండో కాంపిటీషన్ (ఎఐపిసిసి)- 2024 పోటీలు సోమవారం విశాఖపట్నం కాపులుప్పడలోని గ్రేహౌండ్స్ శిక్షణా కేంద్రంలో…
లెనిన్ శత వర్ధంతి సభలో వక్తలు ప్రజాశక్తి-విశాఖ : ప్రపంచంలో దోపిడీ రాజ్యాలను కూల్చి కార్మిక రాజ్యాలు స్థాపించిన నాడే ప్రజలకు దోపిడీ నుండి విముక్తి కలుగుతుందని…
ప్రజాశక్తి-విశాఖ : విశాఖలో దారుణం వెలుగుచూసింది. తల్లి గుండెపోటుతో మృతి చెందగా.. మృతదేహంతో కొడుకు 5 రోజుల పాటు ఇంట్లోనే ఉన్నాడు. దుర్వాసన రావడంతో స్థానికులు తలుపులు…
ఏలూరు : ఏలూరులో ఆడుదాం ఆంధ్ర టోర్నమెంట్ 3 కే రన్ ఆదివారం ఉత్సాహపూరితంగా ప్రారంభమైంది. జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ కార్యక్రమాన్ని జెండా ఊపి…
ప్రజాశక్తి-ఎంవిపి కాలనీ (విశాఖ) : శ్రేయాస్ మీడియా గ్రూప్, రాడిసన్ బ్లు రిసార్ట్ సంయుక్తంగా నూతన సంవత్సరం-2024 వేడుకలను ”ఎపిక్ ఈవెనింగ్” పేరుతో డిసెంబర్ 31 సాయంత్రం…