visaka

  • Home
  • మెగా డీఎస్సీ కోసం మంత్రి గుడివాడ అమర్నాథ్‌ ఇంటి ముట్టడి..

visaka

మెగా డీఎస్సీ కోసం మంత్రి గుడివాడ అమర్నాథ్‌ ఇంటి ముట్టడి..

Feb 18,2024 | 12:54

ప్రజాశక్తి-విశాఖ : మెగా డీఎస్సీ కోసం విశాఖలో యూత్‌ కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షులు లక్కరాజు రామారావు ఆధ్వర్యంలో జిల్లా నాయకులు మంత్రి గుడివాడ అమర్నాథ్‌ ఇంటిని ముట్టడించారు.…

రేపు విశాఖలో సీఎం జగన్‌ పర్యటన

Feb 12,2024 | 14:41

ప్రజాశక్తి-అమరావతి : ఏపీ సీఎం జగన్‌ రేపు విశాఖపట్నంలో పర్యటించనున్నారు. నగరంలో రేపు సాయంత్రం జరిగే ఆడుదాం ఆంధ్రా క్రీడల ముగింపు వేడుకల్లో పాల్గొని, విజేతలకు బహుమతులు…

ప్రమాద రహిత జిల్లాగా విశాఖ రూపుదిద్దుకోవాలి : కలెక్టర్‌ మల్లిఖార్జున

Feb 10,2024 | 13:06

ప్రజాశక్తి-ఎంవిపి కాలనీ(విశాఖ) : రాష్ట్రంలోనే విశాఖపట్నం ప్రమాద రహిత జిల్లాగా రూపుదిద్దుకోవాలని జిల్లా కలెక్టర్‌ డా.ఎ.మల్లిఖార్జున, పోలీస్‌ కమిషనర్‌ డా.ఎ.రవిశంకర్‌ ఆకాంక్షించారు. ఆర్‌.కె.బీచ్‌ దగ్గర గల కాళీమాత…

IND VS ENG : ముగిసిన తొలిసెషన్‌ : టీమిండియా స్కోర్‌ 103/2

Feb 2,2024 | 13:34

విశాఖ : విశాఖలో డాక్టర్‌ వైఎస్సార్‌ స్టేడియం వేదికగా భారత్‌-ఇంగ్లండ్‌ మధ్య జరుగుతోన్న రెండో టెస్టు మొదటి రోజు తొలి సెషన్‌ ముగిసింది. లంచ్‌ బ్రేక్‌ సమయానికి…

ఆల్‌ ఇండియా పోలీస్‌ కమెండో కాంపిటీషన్స్‌ ప్రారంభం

Jan 22,2024 | 21:31

ప్రజాశక్తి -ఎంవిపి కాలనీ (విశాఖపట్నం) : 14వ అల్‌ ఇండియా పోలీస్‌ కమాండో కాంపిటీషన్‌ (ఎఐపిసిసి)- 2024 పోటీలు సోమవారం విశాఖపట్నం కాపులుప్పడలోని గ్రేహౌండ్స్‌ శిక్షణా కేంద్రంలో…

దోపిడీ రాజ్యాలను కూల్చి కార్మికరాజ్యం స్థాపనే ప్రజలకు విముక్తి

Jan 22,2024 | 08:41

లెనిన్‌ శత వర్ధంతి సభలో వక్తలు ప్రజాశక్తి-విశాఖ : ప్రపంచంలో దోపిడీ రాజ్యాలను కూల్చి కార్మిక రాజ్యాలు స్థాపించిన నాడే ప్రజలకు దోపిడీ నుండి విముక్తి కలుగుతుందని…

గుండెపోటుతో తల్లి మృతి.. 5 రోజులుగా మృతదేహంతో ఇంట్లోనే కొడుకు..

Jan 7,2024 | 11:56

ప్రజాశక్తి-విశాఖ : విశాఖలో దారుణం వెలుగుచూసింది. తల్లి గుండెపోటుతో మృతి చెందగా.. మృతదేహంతో కొడుకు 5 రోజుల పాటు ఇంట్లోనే ఉన్నాడు. దుర్వాసన రావడంతో స్థానికులు తలుపులు…

ఉత్సాహంగా ఆడుదాం ఆంధ్ర టోర్నమెంట్‌ 3 కే రన్‌

Dec 24,2023 | 12:11

ఏలూరు : ఏలూరులో ఆడుదాం ఆంధ్ర టోర్నమెంట్‌ 3 కే రన్‌ ఆదివారం ఉత్సాహపూరితంగా ప్రారంభమైంది. జిల్లా కలెక్టర్‌ వె. ప్రసన్న వెంకటేష్‌ కార్యక్రమాన్ని జెండా ఊపి…

నూతన సంవత్సర వేడుకల పోస్టర్‌ ఆవిష్కరించిన శ్రేయాస్‌ గ్రూప్‌

Dec 24,2023 | 12:46

ప్రజాశక్తి-ఎంవిపి కాలనీ (విశాఖ) : శ్రేయాస్‌ మీడియా గ్రూప్‌, రాడిసన్‌ బ్లు రిసార్ట్‌ సంయుక్తంగా నూతన సంవత్సరం-2024 వేడుకలను ”ఎపిక్‌ ఈవెనింగ్‌” పేరుతో డిసెంబర్‌ 31 సాయంత్రం…