Vizianagaram

  • Home
  • రోడ్లు విస్తరణ పూర్తి ఎప్పుడు..?

Vizianagaram

రోడ్లు విస్తరణ పూర్తి ఎప్పుడు..?

Mar 23,2024 | 12:05

ప్రజాశక్తి-బొబ్బిలి : రానున్న ఎన్నికల్లో గెలిస్తే రోడ్లు విస్తరణ పనులు పూర్తి చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చే దమ్ము ఉందా అని ప్రధాన పార్టీలను లోక్ సత్తా జిల్లా…

మిమ్స్‌ హెల్త్‌కేర్‌ సెంటర్‌ వద్ద ఉద్యోగుల నిరసన

Mar 22,2024 | 20:34

– సమస్యలు పరిష్కరించకుంటే పోరాటం ఉధృతం : సిఐటియు ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ :తమ సమస్యలు పరిష్కరించాలని 52 రోజులుగా ఆందోళన చేస్తున్నా మిమ్స్‌ యాజమాన్యం నిర్లక్ష్యం వహించడంతో…

ఎస్‌ఎఫ్‌ఐ, డివైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం

Mar 22,2024 | 20:32

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ :భగత్‌ సింగ్‌ వర్ధంతి వారోత్సవాల సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ, డివైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో విజయనగరం తోటపాలెంలోని ఎస్‌ఎస్‌ఎస్‌ఎస్‌ డిగ్రీ కళాశాలలో శుక్రవారం మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు.…

కేజ్రీవాల్ అక్రమ అరెస్టుపై నిరసనలు

Mar 22,2024 | 16:38

సిపిఎం, ఆమ్ ఆద్మీ, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అక్రమ అరెస్టుకు నిరసనగా రాస్తారోకో ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి భయంతోనే ఢిల్లీ ముఖ్యమంత్రి,…

సీతంలో ఘనంగా “ప్రపంచ జల దినోత్సవం”

Mar 22,2024 | 15:34

ప్రజాశక్తి-విజయనగరం : స్థానిక గాజులరేగ పరిధిలో గల సీతం కళాశాలలో ప్రపంచ జల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. శాంతి మరియు సుస్థిరతను పెంపొందించడంలో నీటి వనరుల ప్రాముఖ్యతను…

దేశాన్ని బలహీనపరిచే సిఏఏ చట్టం అమలును అడ్డుకోవాలి

Mar 21,2024 | 19:44

ప్రజాశక్తి – పార్వతీపురం : దేశాన్ని బలహీనపరిచే సిఏఏ చట్టం అమలును అడ్డుకోవాలని సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్ నాయకులు పిలుపునిచ్చారు. గురువారం ఉదయం పార్వతీపురం సుందరయ్య భవనంలో…

అక్రమ కేసులకు భయపడవద్దు : నారా భువనేశ్వరి

Mar 21,2024 | 16:54

ప్రజాశక్తి – రైల్వేకోడూరు :  తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అక్రమ కేసులకు భయపడవద్దని కార్యకర్తలకు అండగా ఉంటామని టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సతీమణి…

ప్రసంగించకుండానే వెనుదిరిగిన భువనేశ్వరి

Mar 21,2024 | 16:39

నారా భువనేశ్వరికి ఘన స్వాగతం పలికిన టీడీపీ శ్రేణులు ప్రజాశక్తి-రాజంపేట అర్బన్ : టిడిపి  చేపట్టిన ‘నిజం గెలవాలి’ కార్యక్రమంలో భాగంగా తిరుమల నుండి రాజంపేట మీదుగా…

50 వ డివిజన్ నుంచి పలువురు వైసీపీలో చేరిక

Mar 21,2024 | 16:31

ప్రజాశక్తి – విజయనగరం టౌన్ : నగరంలో డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి చేసిన అభివృద్ధి, నాయకత్వానికి ఆకర్షితులై పలువురు వైసీపీలో చేరుతున్నారని వైసీపీ నగర…