Vizianagaram

  • Home
  • పి.ఎస్.యులను కాపాడుకోవడం మన సామాజిక బాధ్యత

Vizianagaram

పి.ఎస్.యులను కాపాడుకోవడం మన సామాజిక బాధ్యత

Mar 29,2024 | 17:14

ఏఐ ఐ ఈ ఏ మాజీ జాతీయ కార్యదర్శి వేణుగోపాల్ ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోడం సామాజిక బాధ్యతగా బావించి ఉద్యమించాలని, ప్రభుత్వ…

టిడిపి జెండాను ఎగురవేసిన అశోక్ గజపతిరాజు

Mar 29,2024 | 12:54

ప్రజాశక్తి-విజయనగరం కోట : టీడీపీ పొలిటీబ్యూరో సభ్యులు, మాజీ కేంద్రమంత్రి అశోక్ గజపతి రాజు మాట్లాడుతూ ఎన్టీఆర్ లాంటి త్యాగమూర్తి పెట్టిన టీడీపీ 42 ఏళ్ళు పూర్తి…

మాజీ మంత్రి పెద్దింటిని ఓటును అభ్యర్దించిన బేబినాయన

Mar 28,2024 | 11:01

ప్రజాశక్తి-బొబ్బిలి : రాష్ట్ర మాజీ అటవీశాఖ మంత్రి పెద్దింటి జగన్మోహనరావును టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి బేబినాయన ఓటును అభ్యర్దించారు. స్థానిక 28వ వార్డులో గురువారం ఎన్నికల…

వికలాంగుల క్రీడా కారులకు ఆర్ధిక సహాయం అందచేసిన సిరిసహస్ర

Mar 27,2024 | 15:57

ప్రజాశక్తి – విజయనగరం టౌన్ : మార్చి 29, 30 తేదీలలో జైపూర్ (రాజస్థాన్) లో విభిన్న ప్రతిభావంతులకు 12వ పార వాలీబాల్ జాతీయస్థాయి పోటీలు నిర్వహించడం…

క్వారీల నుంచి మా గ్రామాన్ని కాపాడండి

Mar 25,2024 | 15:13

క్వారీల వద్ద నిరసన తెలియజేసిన రామచంద్ర పేట గ్రామస్తులు ప్రజాశక్తి-భోగాపురం : క్వారీల నుంచి మా గ్రామాన్ని కాపాడాలని విజయనగరం జిల్లా రామచంద్ర పేట గ్రామస్తులు సోమవారం…

మిమ్స్‌ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి పోరు ఉధృతం

Mar 25,2024 | 21:42

 ర్యాలీ, రహదారి దిగ్బంధం ప్రజాశక్తి-నెల్లిమర్ల (విజయనగరం జిల్లా) : తమ సమస్యల పరిష్కారం కోసం మిమ్స్‌ ఉద్యోగులు, కార్మికులు పోరాటాన్ని ఉధృతం చేశారు. మిమ్స్‌ ఎంప్లాయీస్‌, వర్కర్స్‌…

తాగునీటికి నోచుకోని విజయనగరం వాసులు

Mar 24,2024 | 11:50

17 ఏళ్లుగా ఆరుబయటే కాలకృత్యాలు ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : జిల్లా కేంద్రం, జిల్లాలో ఉన్న పట్టణాలకు, గ్రామాలకు ఆదర్శంగా నిలవాల్సిన జిల్లా కేంద్రంలో 17 ఏళ్లుగా మరుగుదొడ్లు…

ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి

Mar 24,2024 | 09:29

అసిస్టెంట్ కమీషనర్ తిరుమలరావు అవగాహన ర్యాలీ ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలలో ఓటు హక్కు కలిగిన ప్రతి…