వరమ్మ మృతికి పలువురు సంతాపం

Feb 15,2024 12:29 #Prakasam District
Maternal separation to Assistant Commissioner

ప్రజాశక్తి-ప్రకాశం : టంగుటూరులో అసిస్టెంట్ కమిషనర్, ఆదాయ పన్ను ఆఫీసర్ సిల్వన్ రాజు తల్లి వరమ్మ బుధవారం రాత్రి స్వర్గస్థులైనారు.  గురువారం కొండపి నియోజకవర్గ వైస్సార్సీపీ ఇంచార్జ్ & మంత్రి వర్యులు డా౹౹ఆదిమూలపు సురేష్ నివాసానికి చేరుకొని సిల్వన్ రాజు  కుటుంబ సభ్యులను పరామర్శించి,  వరమ్మ పార్హీవదేహాన్నీ సందర్శించి నివాళులు అర్పించారు. మంత్రివర్యులు సురేష్ తో పాటు వచ్చి నివాళులు అర్పించిన వారిలో వైస్సార్సీపీ నాయకులు బొట్లా రామారావు , వైస్సార్సీపీ నాయకులు సూదనగంట వెంకటస్వామి , బీనీడి ఉదయ్ కుమార్ , ఎంపీటీసీ ప్రభుదాస్ , పేరూరి కమలాకర్ , తుళ్ళిబిల్లి అశోక్ గారు, చక్క రాజేశ్వరరావు , డేవిడ్ , ఎంపీటీసీ బుర్రా అంకరాజు, తొట్టెంపూడి సురేష్ గారు , D.వెంకటేశ్వరరావు (స్టేట్) & తదితర వైస్సార్సీపీ నాయకులు ఉన్నారు.

➡️