అలిపిరి నడకమార్గంలో ఎలుగుబంటి కలకలం

ప్రజాశక్తి-తిరుమల : శ్రీవారి ఆలయాలనికి వెళ్లే అలిపిరి నడక మార్గంలో ఎలుగుబంటి సంచారం కలకలం సృష్టించింది. ఎలుగుబంటి సంచరిస్తున్నట్లు ట్రాప్‌ కెమెరాల ద్వారా అటవీ శాఖ అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన ఫారెస్ట్‌ అధికారులు నడక దారిలో గస్తి పెంచారు. ఎలుగుబంటి సంచారం వార్త తెలియడంతో భక్తులు భయాందోళనకు గురవుతున్నారు.

➡️