Tirupati

  • Home
  • చిల్లకూరులో భారిగా పట్టుబడ్డ బంగారం, వెండి

Tirupati

చిల్లకూరులో భారిగా పట్టుబడ్డ బంగారం, వెండి

Apr 23,2024 | 11:55

ప్రజాశక్తి-తిరుపతి : అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల నేపథ్యంలో దేశవ్యాప్తంగా అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. దీంతో పలు ప్రాంతాల్లో నగదు, బంగారం భారీగా పట్టుబడుతోంది. ఈ నేపథ్యంలోనే..…

తిరుపతి జీవకోనలో సిపిఐ ఎన్నికల ప్రచారం

Apr 15,2024 | 11:48

తిరుపతి : తిరుపతి జీవకోనలో సిపిఐ ఎన్నికల ప్రచారం సోమవారం నుండి ప్రారంభమయ్యింది. ఇండియా కూటమి తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి మురళిని గెలిపించాలని నేతలు కోరారు. ఈ…

ప్రతి పంచాయతిల్లో పనులు కల్పించేలా చర్యలు తీసుకుంటాం

Apr 4,2024 | 16:51

–జిల్లా అసిస్టెంట్ ప్రాజెక్టు డైరెక్టర్ డాక్టర్ జి.వరప్రసాద్ ప్రజాశక్తి -కోట : ప్రతి పంచాయతీలో గ్రామస్తులకు ఉపాధి కల్పించడానికి ఎన్ఆర్ఈజీఎస్ పనులు చేపట్టాలని జిల్లా ఏపీడి డాక్టర్…

ప్రమాదానికి గురైన మీడియా వాహనం

Mar 27,2024 | 17:29

తృటిలో తప్పిన పెను ప్రమాదం ప్రజాశక్తి – వి కోట : కుప్పం నుంచి పలమనేర్ కు వెళ్తున్న మీడియా వాహనం వీకోటలో రోడ్డు ప్రమాదానికి గురైంది.…

అలిపిరి నడకమార్గంలో ఎలుగుబంటి కలకలం

Mar 20,2024 | 16:51

ప్రజాశక్తి-తిరుమల : శ్రీవారి ఆలయాలనికి వెళ్లే అలిపిరి నడక మార్గంలో ఎలుగుబంటి సంచారం కలకలం సృష్టించింది. ఎలుగుబంటి సంచరిస్తున్నట్లు ట్రాప్‌ కెమెరాల ద్వారా అటవీ శాఖ అధికారులు…

తిరుపతిలో నాన్‌ ‘లోకల్‌’ వార్‌’

Mar 15,2024 | 11:04

ఆరణి గో బ్యాక్‌’ అంటూ బ్యానర్లు అసెంబ్లీ స్థానం స్థానికులకే ఇవ్వాలిశ్రీకాళహస్తి, చంద్రగిరిలో వీడిన టెన్షన్‌ వెంకటగిరిలో ‘కురుగొండ్ల’కే సీటుప్రజాశక్తి – తిరుపతి టౌన్‌ తిరుపతి అసెంబ్లీ…

‘ఆరణి’ గో బ్యాక్‌

Mar 14,2024 | 22:08

 తిరుపతిలో నాన్‌’లోకల్‌’ వార్‌..! ప్రజాశక్తి – తిరుపతి టౌన్‌ : తిరుపతి అసెంబ్లీ టికెట్‌ను జనసేనతో పొత్తులో భాగంగా ఆ పార్టీకి కేటాయించారు. మొదటి నుంచి పార్టీ…

ప‌ద్మావ‌తి మ‌హిళా డిగ్రీ క‌ళాశాల హాస్ట‌ల్ బ్లాక్ ప్రారంభం

Mar 8,2024 | 17:06

ప్రజాశక్తి – తిరుప‌తి క్యాంపస్ : తిరుప‌తిలోని శ్రీ ప‌ద్మావ‌తి మ‌హిళా డిగ్రీ, పిజి క‌ళాశాల‌లో ఉన్న హ‌రిణి హాస్ట‌ల్ బ్లాకులో అద‌నంగా నిర్మించిన భ‌వ‌నాన్ని శుక్ర‌వారం…

రాష్ట్ర గవర్నర్ కు సాదర స్వాగతం

Mar 7,2024 | 13:51

ప్రజాశక్తి-రేణిగుంట : శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం 21వ స్నాతకోత్సవంలో ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్, వర్సిటీ ఛాన్స్లర్ ఎస్. అబ్దుల్ నజీర్ పాల్గొనటానికి తిరుపతి…