తిరుమలలో దర్శనానికి 8 గంటల సమయం

Jan 21,2024 10:45 #tirumala tirupathi temple, #ttd

ప్రజాశక్తి-తిరుపతి: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ కొనసాగుతోంది. 10 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారని ఆలయ అధికారులు వెల్లడించారు. సర్వదర్శనానికి 8గంటల సమయం పడుతుందని టిటిడి పేర్కొంది. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 76,041మంది భక్తులు దర్శించుకున్నారు. 28,336 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం 3.06 కోట్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు.

➡️