వీరఘట్టం (మన్యం) : వీరఘట్టం మండలం దశమంతపురం సచివాలయంకి సంబంధించి పదిమంది వాలంటీర్లు సోమవారం రాజీనామా పత్రం కార్యదర్శి కే సునీల్ కుమార్ కు అందజేశారు.