గూడూరులో 20 మంది వాలంటీర్లు రాజీనామా
ప్రజాశక్తి-గూడూరు (కర్నూలు) : స్థానిక గూడూరు నగర పంచాయతీలో పనిచేస్తున్న 98 వాలంటీర్లలో బుధవారం 20 మంది వాలంటీర్లు రాజీనామా చేశారు. నగర పంచాయతీ కమిషనర్ దివాకర్…
ప్రజాశక్తి-గూడూరు (కర్నూలు) : స్థానిక గూడూరు నగర పంచాయతీలో పనిచేస్తున్న 98 వాలంటీర్లలో బుధవారం 20 మంది వాలంటీర్లు రాజీనామా చేశారు. నగర పంచాయతీ కమిషనర్ దివాకర్…
వీరఘట్టం (మన్యం) : వీరఘట్టం మండలం దశమంతపురం సచివాలయంకి సంబంధించి పదిమంది వాలంటీర్లు సోమవారం రాజీనామా పత్రం కార్యదర్శి కే సునీల్ కుమార్ కు అందజేశారు.
ప్రజాశక్తి-విజయనగరం : జిల్లాలో వలంటీర్ల రాజీనామాలు కొనసాగుతున్నాయి. ఈ నెల 13వ తేదీ నాటికి జిల్లా వ్యాప్తంగా మొత్తం 708 మంది వలంటీర్లు రాజీనామా చేశారు. వీరిలో…
పార్టీలో పని చేసిన వారికి ఎందుకు సీట్లు ఇవ్వలేదు భవిష్యత్తుపై రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటా ప్రజాశక్తి- వన్టౌన్ (విజయవాడ) : జనసేన పార్టీ రాష్ట్ర అధికార…
ప్రజాశక్తి – రామసముద్రం (అన్నమయ్య) : అన్నమయ్య జిల్లా మదనపల్లి నియోజకవర్గం రామసముద్రం మండలంలోని మూగవాడి పంచాయతిలో సోమవారం మూకుమ్మడిగా 14 మంది వాలంటీర్లు రాజీనామా చేశారు.…
ప్రజాశక్తి-పలాస (శ్రీకాకుళం జిల్లా) :పలాస మండలం బడ్డపాడు పంచాయతీలో పనిచేస్తున్న 14 మంది వలంటీర్లు మూకుమ్మడిగా తమ ఉద్యోగానికి ఆదివారం రాజీనామా చేశారు. వలంటీర్లు ప్రత్యక్ష రాజకీయాల్లోకి…
ప్రజాశక్తి- హైదరాబాద్ బ్యూరో : తెలంగాణ గవర్నర్ పదవికి తమిళిసై సౌందరరాజన్ రాజీనామా చేశారు. సోమవారం ఆమె పంపిన రాజీనామా లేఖను రాష్ట్రపతి ఆమోదించారు. 2019 సెప్టెంబర్…
చండీగఢ్: హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తన పదవికి రాజీనామా చేశారు. మంత్రిమండలి సభ్యులు కూడా తమ రాజీనామాలను సమర్పించారు. మంత్రులంతా రాజీనామా చేయాలని, సాయంత్రంలోగా…
నెల్లూరు : వైసిపికి నెల్లూరు నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ రూప్కుమార్తో పాటు నలుగురు కార్పొరేటర్లు, మైనార్టీ నేతలు రాజీనామా చేశారు. బుధవారం రూప్కుమార్ మీడియాతో మాట్లాడుతూ…