10మంది వాలంటీర్లు రాజీనామా
వీరఘట్టం (మన్యం) : వీరఘట్టం మండలం దశమంతపురం సచివాలయంకి సంబంధించి పదిమంది వాలంటీర్లు సోమవారం రాజీనామా పత్రం కార్యదర్శి కే సునీల్ కుమార్ కు అందజేశారు.
వీరఘట్టం (మన్యం) : వీరఘట్టం మండలం దశమంతపురం సచివాలయంకి సంబంధించి పదిమంది వాలంటీర్లు సోమవారం రాజీనామా పత్రం కార్యదర్శి కే సునీల్ కుమార్ కు అందజేశారు.
జమ్మూ : జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. రోడ్డుపై వెళుతున్న ట్యాక్సీ వాహనం రాంబన్ ప్రాంతానికి సమీపంలో అదుపుతప్పి లోయలో పడిపోయింది.…
పెదనందిపాడు (గుంటూరు) : ఆటో, ట్రాక్టర్ ఢీకొట్టుకోవడంతో 10మంది వ్యవసాయ కూలీలకు తీవ్రగాయాలైన ఘటన మంగళవారం ప్రత్తిపాడు నియోజకవర్గం గుంటూరు జిల్లాలో జరిగింది. ఈరోజు ఉదయం శెనగను…
ఆదివాసీ సంఘాల పిలుపు ప్రజాశక్తి – పాడేరు (అల్లూరి సీతారామరాజు జిల్లా) : గిరిజన స్పెషల్ డిఎస్సి నోటిఫికేషన్ విడుదల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల…
ఇస్లామాబాద్ (పాకిస్థాన్) : పాకిస్థాన్లో డేరా ఇస్మాయిల్ఖాన్లోని చోడ్వాన్ పోలీస్ స్టేషన్పై ఉగ్రమూకలు సోమవారం దాడిచేశాయి. ఈ కాల్పుల్లో 10 మంది పోలీసులు మృతి చెందారు. ఆరుగురు…
తెలంగాణ : తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై నేడు అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేసేందుకు సిద్ధమైన వేళ … బిఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర…
క్యూబా రాయబారికి అందజేత ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : క్యూబా విప్లవ వీరుడు ఫిడెల్ కాస్ట్రో రూజ్ భౌతికంగా దూరమై ఏడో వార్షికోత్సవం సందర్భంగా క్యూబాకు సంఘీభావంగా ఎస్ఎఫ్ఐ…
తెలంగాణ : తెలంగాణలో ‘రైతు బంధు’ సాయం పంపిణీకి ఇచ్చిన అనుమతిని కేంద్ర ఎన్నికల సంఘం ఉపసంహరించుకోవడంపై టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పందించారు. సోమవారం మీడియాతో…