మార్కాపురం
పోలవరం
Ysr కడప
తూర్పు గోదావరి
విశాఖపట్నం
తిరుపతి
శ్రీసత్యసాయి
Spsr నెల్లూరు
ప్రకాశం
పల్నాడు
ఎన్టీఆర్
నంద్యాల
కర్నూలు
కృష్ణా
కాకినాడ
80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా డాక్టర్ ఎన్టీఆర్ వైద్యసేవ జిల్లా పరిధిలో అత్యుత్తమ సేవలు అందించినందుకు టెక్కలి 108 సిబ్బంది శ్రీనివాస్ బెహరాకు ఉత్తమ ఈఎంటీ (ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్) అవార్డు లభించింది.
Government undermining healthcare: CPM leaders
- విజయవంతం చేయండి
కూటమి ప్రభుత్వం దళితుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు సిర్ల ప్రసాద్, సిఐటియు నాయకులు పల్ల క్రిష్ణ డిమాండ్ చేశారు.
ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాను దశాబ్దాలుగా వేధిస్తున్న వంశధార నీటి వివాదానికి స్వస్తి పలుకుతూ నేరడి బ్యారేజీ నిర్మాణానికి రూ. 641 కోట్లు మంజూరు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
నిరసన ధర్నా
Car accident – four dead, one critically injured.
The same old story—long, weary waits for urea.
పార్వతీపురం మన్యం జిల్లా భామిని మండలంలో కొసరలీలో ఉన్న దళితులు, పేదలకు ప్రభుత్వ భూముల్లో ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బుధవారం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో తాసిల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు.
ఉద్దానం ప్రాంతంలో ప్రతిపాదిత కార్గో ఎయిర్పోర్టును వ్యతిరేకిస్తూ చేపట్టిన 'చలో ఆర్డీఓ' కార్యక్రమంలో బుధవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల వాగ్దానాల అమలు చేయకపోతే ఉద్యమం తప్పదని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, సిఐటియు జిల్లా కార్యదర్శి ఎన్ గణపతి హెచ్చరించారు.
ఇద్దరికి స్వల్ప గాయాలు
లారీకి తాళ్ళు కట్టి లాగుతూ నిరసన