ఘోర ఘటన – పెళ్లి బృందం ట్రాక్టరు బోల్తాపడి 13మంది మృతి
రాజ్గఢ్ (మధ్యప్రదేశ్) : మధ్యప్రదేశ్లో ఆదివారం రాత్రి ఘోర ఘటన జరిగింది. పెళ్లి బృందం ట్రాక్టరు బోల్తాపడి 13మంది మృతి చెందారు. మరో 15మంది గాయపడ్డారు. మృతుల్లో…
రాజ్గఢ్ (మధ్యప్రదేశ్) : మధ్యప్రదేశ్లో ఆదివారం రాత్రి ఘోర ఘటన జరిగింది. పెళ్లి బృందం ట్రాక్టరు బోల్తాపడి 13మంది మృతి చెందారు. మరో 15మంది గాయపడ్డారు. మృతుల్లో…
విశాఖపట్నం : నేడు రాష్ట్రంలోని 13 జిల్లాల్లో మోస్తరు వానలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్…
అమరావతి : ఈనెల 13వ తేదీన పోలింగ్ కు వచ్చేవారి కోసం అదనపు బస్సులను ఏర్పాటు చేయాలని కోరుతూ … ఎపిఎస్ఆర్టిసి ఎండి కి టిడిపి అధినేత…
అంబాలా/పాటియాలా : ఓ వైపు డిమాండ్ల సాధన కోసం ఈ నెల 13న ‘ఢిల్లీ ఛలో’ కార్యక్రమానికి రైతులు సన్నద్ధమవుతుంటే మరోవైపు దానిని అడ్డుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.…
న్యూఢిల్లీ: దేశంలో కేంద్ర ప్రభుత్వ ఉన్నత విద్యా సంస్థల నుంచి గడచిన అయిదేళ్లలో 13వేల మంది ఎస్సీ, ఎస్టీ,ఓబిసి విద్యార్థులు చదువుకు మధ్యలో ఆపేసి బయటకొచ్చేశారు. లోక్సభలో…
ఏథెన్స్ : గ్రీస్ తీరంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సముద్రంలో బలమైన గాలుల కారణంగా అల్లకల్లోల పరిస్థితుల్లో కార్గో నౌక మునిగిపోవడంతో 13 మంది గల్లంతయ్యారు. వీరిలో…
గాజా : ఇజ్రాయెల్, హమాస్ మధ్య రెండో విడత బందీల విడుదలలో భాగంగా … ముందుగా హమాస్ 13 మందిని విడుదల చేయగా, అందుకు బదులుగా ……