APPSC: 2018 గ్రూప్-1 మెయిన్స్.. సింగిల్ జడ్జి తీర్పుపై హైకోర్టు పాక్షిక స్టే
అమరావతి: ఏపీపీఎస్సీ 2018 గ్రూప్-1 అంశంలో మెయిన్స్కు ఎంపికైన అభ్యర్థుల జాబితాను రద్దు చేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చి ఉత్తర్వులపై రాష్ట్ర హైకోర్టు పాక్షిక స్టే విధించింది.…