భూహక్కు చట్టం రద్దు : ఎఐకెఎస్ జాతీయ కౌన్సిల్ డిమాండ్
చివరి రోజు ఆరు తీర్మానాలు ఆమోదం ప్రజాశక్తి-కర్నూలు ప్రతినిధి : 2022 భూహక్కు చట్టాన్ని రద్దు చేయాలని ఎఐకెఎస్ జాతీయ కౌన్సిల్ సమావేశం డిమాండ్ చేసింది. కర్నూలులోని…
చివరి రోజు ఆరు తీర్మానాలు ఆమోదం ప్రజాశక్తి-కర్నూలు ప్రతినిధి : 2022 భూహక్కు చట్టాన్ని రద్దు చేయాలని ఎఐకెఎస్ జాతీయ కౌన్సిల్ సమావేశం డిమాండ్ చేసింది. కర్నూలులోని…
ప్రజాశక్తి- కర్నూలు, అనంతపురం ప్రతినిధులుపోరాటాలతో ముందుకు సాగుతున్నామని పలు రాష్ట్రాలకు చెందిన ఎఐకెఎస్ జాతీయ కౌన్సిల్ సభ్యులు తెలిపారు. రైతుల సమస్యలపై పోరాడి సమస్యలను పరిష్కరించుకుంటున్నామని చెప్పారు.…
– ఉధృతంగా స్వతంత్ర, సంయుక్త పోరాటాలు – ఎఐకెఎస్ అధ్యక్షులు అశోక్ ధావలే పిలుపు – కర్నూలులో ఉత్తేజంగా ప్రారంభమైన ఆలిండియా కిసాన్ సభ కౌన్సిల్ సమావేశాలు…
ప్రజాశక్తి – కర్నూలు ప్రతినిధి : ఏఐకేఎస్ జాతీయ కౌన్సిల్ సమావేశాలు శుక్రవారం కర్నూలులోని శంకరయ్య నగర్ లో ప్రారంభం అయ్యాయి. తొలుత ఏఐకేఎస్ అఖిల భారత…
రేపటి నుంచి ఎఐకెఎస్ జాతీయ కౌన్సిల్ సమావేశం – ముస్తాబైన కర్నూలు ప్రజాశక్తి – కర్నూలు ప్రతినిధి : రైతాంగ మేథోమధనానికి రంగం సిద్ధమైంది. దేశ వ్యాప్తంగా…
-ఎఐకెఎస్ జాతీయ కౌన్సిల్ సమావేశాలను జయప్రదం చేయండి : ఆహ్వాన సంఘం ప్రజాశక్తి- కర్నూలు కార్పొరేషన్ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం రైతులను మోసగిస్తోందని, గత ఎన్నికల ముందు…
ప్రజాశక్తి-కర్నూలు కల్చరల్ : పాలకుల అవలంభిస్తున్న రైతువ్యతిరేక విధానాలతో అన్నదాత తీవ్రసంక్షోభంలో కూరుకుపోతున్నాడని రైతుకు బాసటగా నిలచి మనోధైర్యాన్ని కల్పించాలన్న ఉద్దేశ్యంతో కవులు కళాకారులు తమ కలాలను…
కార్మిక, కర్షక ఐక్యతను చాటుతాం 15న జరిగే బహిరంగ సభను జయప్రదం చేస్తాం. ప్రజాశక్తి కర్నూలు కార్పొరేషన్ : కార్మిక కర్షక ఐక్యతను చాటే విధంగా కర్నూలు…
పోరాడి ప్రభుత్వాల మెడలు వంచాలి ఎఐకెఎస్ అఖిలభారత ఉపాధ్యక్షులు టి సాగర్ ప్రజాశక్తి – కర్నూలు ప్రతినిధి : వ్యవసాయ సంక్షోభంతో అందరికీ నష్టం వాటిల్లుతుందని ఎఐకెఎస్…