amaravati

  • Home
  • 28న ఉమ్మడి బహిరంగ సభ

amaravati

28న ఉమ్మడి బహిరంగ సభ

Feb 23,2024 | 10:07

తాడేపల్లిగూడెంలో నిర్వహణకు టిడిపి-జనసేన నిర్ణయం ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లి గూడెంలో 28వ తేదిన ఉమ్మడిగా భారీ బహిరంగ సభను నిర్ణయించాలని టిడిపి-జనసేన నిర్ణయించాయి.…

3 రాజ్యసభ స్థానాలు ఏకగ్రీవం – రాష్ట్రంలోని 11 స్థానాలు వైసిపివే

Feb 21,2024 | 10:42

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రం నుంచి జరిగిన మూడు రాజ్యసభ స్థానాలకు వైసిపి అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాజ్యసభకు పోటీ చేసేందుకు సరిపడా ఎమ్మెల్యేల సంఖ్య టిడిపి…

ఎపిఐఐసి ఛైర్మన్‌గా జంకె వెంకటరెడ్డి

Feb 14,2024 | 08:39

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : ఆంధ్రప్రదేశ్‌ పారిశ్రామిక మౌళిక సదుపాయాల కల్పన సంస్ధ(ఎపిఐఐసి) ఛైర్మన్‌గా ప్రకాశం జిల్లా మార్కాపురం మాజీ ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి నియమితులయ్యారు.…

ఏపీ అసెంబ్లీ వద్దకు దూసుకొచ్చిన సర్పంచ్‌లు.. అడ్డుకున్న పోలీసులు

Feb 6,2024 | 11:59

ప్రజాశక్తి-అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ సర్పంచుల సంఘం, పంచాయతీరాజ్‌ ఆధ్వర్యంలో పిలుపునిచ్చిన ‘చలో అసెంబ్లీ’ ఉద్రిక్తంగా మారింది. పోలీసులను తప్పించుకుని అసెంబ్లీ పరిసరాలకు వచ్చిన సర్పంచులు ప్రభుత్వానికి వ్యవతిరేకంగా…

మేడిపండు చందం – బోనబోయిన శ్రీనివాసయాదవ్‌, జనసేన ప్రధాన కార్యదర్శి

Feb 6,2024 | 09:48

అమరావతి : ‘గవర్నర్‌ ప్రసంగం మేడిపండు చందంగా ఉంది. నాడు నేడు పేరుతో పాఠశాలలను అభివృద్ది చేశామని ప్రభుత్వం చెప్పుకుం టోంది. ఎంత మంది పిల్లలను విద్యకు దూరం…

వాస్తవాలు దాచారు : ఎపిసిసి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జంగా గౌతమ్‌

Feb 6,2024 | 09:45

‘గవర్నర్‌ ప్రసంగంలో రాష్ట్ర అభివృద్ది అజెండాలేదు. సంక్షేమం గురించి మాత్రమే ప్రస్తావించారు. అప్పుల గురించి ప్రజలకు తెలియకుండా ప్రభుత్వం వాస్తవాలు దాచింది. బలహీన వర్గాలకు అందుతున్న సంక్షేమం…

అభివృద్ధిపై స్పష్టమైన వైఖరి లేదు : పిడిఎఫ్‌ ఎమ్మెల్సీలు

Feb 6,2024 | 09:42

ఖాళీ పోస్టులు భర్తీ చేయాలి  ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : గవర్నరు ప్రసంగంలో రాష్ట్ర అభివృద్ధిపై స్పష్టమైన వైఖరి లోపించిందని పిడిఎఫ్‌ ఫ్లోర్‌ లీడర్‌ కెఎస్‌…

అంతా అసత్యాలే : కె.రామకృష్ణ, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి

Feb 6,2024 | 09:38

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :  ‘బడ్జెట్‌ సమావేశాలు సందర్భంగా శాసనసభలో ఉభయసభలనుద్దేశించి గవర్నరు జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ చేసిన ప్రసంగం ఒక అబద్ధాల పుట్ట.. రాష్ట్రంలో…

అంకెలగారడీ

Feb 6,2024 | 09:31

అమరావతి : ‘గవర్నరు ప్రసంగం అంతా అంకెల గారడీ, అభూత కల్పనలు, అసత్యాలు, అర్ధసత్యాల మయం. ఎన్నికల ముందు ప్రజలను మోసగించడానికి గవర్నరు ద్వారా మరోసారి ప్రభుత్వం…