amaravati

  • Home
  • మాట నిలబెట్టుకున్నాం.. మళ్లీ గెలుస్తాం : మంత్రి అంబటి రాంబాబు

amaravati

మాట నిలబెట్టుకున్నాం.. మళ్లీ గెలుస్తాం : మంత్రి అంబటి రాంబాబు

Feb 6,2024 | 09:27

ప్రజాశక్తి-అమరావతిబ్యూరో : వైసిపి మేనిఫేస్టోను తూచా తప్పకుండా పాటించి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చరిత్రలో నిలిచిపోతారని జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు.…

భారీగా ఐఎఎస్‌ల బదిలీ

Jan 29,2024 | 07:41

పోలవరం ఇరిగేషన్‌ ప్రాజెక్టు అడ్మినిస్ట్రేటర్‌గా ఇల్లకియా ప్రజాశక్తి -అమరావతి బ్యూరో :రాష్ట్ర ప్రభుత్వం భారీగా ఐఎఎస్‌లను బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్‌…

కేడీల పాలనలో రైతున్నలకు బేడీలు

Jan 25,2024 | 16:19

1500 రోజుల పాటు రాజధాని కోసం ఉద్యమించిన చరిత్ర అమరావతి రైతులకే దక్కుతుంది – కింజరాపు అచ్చెన్నాయుడు ప్రజాశక్తి-అమరావతి : రాజధాని కోసం పోరాడుతున్న రైతున్నలకు కేడీల పాలనలో…

అమరావతి రైతులకు ఉద్యమాభివందనాలు : లోకేష్‌

Jan 25,2024 | 10:29

ప్రజాశక్తి-అమరావతి : అమరావతి పరిరక్షణకు రాజధాని రైతులు చేపట్టిన ఉద్యమం గురువారంతో 1,500 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా లోకేష్‌ ఎక్స్‌ (ట్విటర్‌)గా స్పందించారు. ”కుట్రలు,…

నేటి నుంచి కులగణన 

Jan 19,2024 | 10:14

ఫిబ్రవరి 2 నాటికి ప్రక్రియ పూర్తి ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో శుక్రవారం నుంచి కులగణనను ప్రభుత్వం ప్రారంభించనుంది. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ…

వాలంటీర్లకు మరో నజరానా

Jan 15,2024 | 12:59

అమరావతి : గౌరవ వేతనం పెంచి.. ఉద్యోగ భద్రత కల్పించాలని వాలంటీర్లు ఇటీవల పలు జిల్లాల్లో ఆందోళనలకు దిగిన నేపథ్యంలో ప్రభుత్వం వారికి మరో నజరానా ప్రకటించింది.…

రాజధాని అమరావతి కేసుల విచారణ ఏప్రిల్‌కు వాయిదా

Jan 4,2024 | 07:56

  ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : రాష్ట్ర రాజధాని అమరావతి కేసుల విచారణను అత్యున్నత న్యాయస్థానం ఏప్రిల్‌కు వాయిదా వేసింది. ఏప్రిల్‌లో సుదీర్ఘంగా వాదనలు విన్న తరువాతే నిర్ణయం…