మోడీ రాజ్యాంగం పట్ల గౌరవాన్ని ప్రదర్శించడం ఒక భ్రాంతి : దుష్యంత్ దవే, ప్రముఖ సుప్రీం కోర్టు న్యాయవాది
ప్రజాశక్తి- న్యూఢిల్లీ : 2024 ఎన్నికలలో ఎన్డిఎ కూటమి నేతగా మూడోసారి ప్రధాని పదవి చేపట్టిన నరేంద్ర మోడీ భారత రాజ్యాంగం పట్ల కొత్తగా కనపరుస్తున్న భక్తి…