AP

  • Home
  • ఎపిలో నేటి నుంచి ఒంటిపూట బడులు

AP

ఎపిలో నేటి నుంచి ఒంటిపూట బడులు

Mar 18,2024 | 09:16

అమరావతి : ఎపిలో నేటి నుంచి ఒంటిపూటబడులు ప్రారంభం కానున్నాయి. తరగతుల నిర్వహణతో పాటుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచిస్తూ ప్రభుత్వం తాజా మార్గదర్శకాలను జారీ చేసింది. ఉదయం…

రేపటి నుంచి టెన్త్‌ పరీక్షలు

Mar 17,2024 | 08:41

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :పదో తరగతి పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 30వ తేది వరకు పరీక్షలు జరగనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 6,23,092 మంది విద్యార్ధులు…

ఏపీలో బిజెపి పోటీచేసే అసెంబ్లీ స్థానాలివే..

Mar 14,2024 | 11:36

అమరావతి: రాష్ట్రంలో బిజెపి పోటీ చేసే పది అసెంబ్లీ స్థానాలు దాదాపుగా ఖరారయ్యాయి. విశాఖ నార్త్‌, శ్రీకాకుళం, పాడేరు, అనపర్తి, కైకలూరు, విజయవాడ వెస్ట్‌, బద్వేలు, జమ్మలమడుగు,…

‘విశాఖ-అమరావతి’ ఆర్థిక వ్యూహం- రాష్ట్రాభివృద్ధి!

Mar 11,2024 | 23:36

‘విజన్‌ విశాఖ’ డాక్యుమెంట్‌ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి విశాఖపట్నంలో మార్చి 5వ తేదీన ‘ఎ.పి డెవలప్‌మెంట్‌ విత్‌ సి.ఎం’-అనే కార్యక్రమంలో సుదీర్ఘ ప్రసంగం చేశారు.…

తొలిరోజు ఇంటర్‌ పరీక్షలు ప్రశాంతం

Mar 2,2024 | 08:00

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో:ఇంటర్మీడియట్‌ పరీక్షలు తొలిరోజు శుక్రవారం ప్రశాంతంగా జరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొదటి సంవత్సరం విద్యార్థులు 10,52,221 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో జనరల్‌ విద్యార్థులు 4,89,714…

సాగర్‌ నుంచి ఎపికి 3 టిఎంసిలు: కెఆర్‌ఎంబి

Mar 1,2024 | 08:49

ప్రజాశక్తి – హైదరాబాద్‌ బ్యూరో : నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు నుంచి ఆంధ్రప్రదేశ్‌కు మూడు టిఎంసిల నీటిని విడుదల చేయనున్నారు. ఈమేరకు కృష్ణానదీ యాజమాన్య బోర్డు (కెఆర్‌ఎంబి) అనుమతినిచ్చింది.…

ఏపీలో పలువురు మున్సిపల్‌ కమిషనర్లు బదిలీలు..

Feb 27,2024 | 14:47

అమరావతి: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పలు మున్సిపల్‌ కమిషనర్లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పాలకొల్లు…

నేటి నుంచి టెట్‌

Feb 27,2024 | 10:20

2,67,559 మంది దరఖాస్తు సమీప కేంద్రాల్లో గర్భిణులకు అవకాశం ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) మంగళవారం నుంచి ప్రారంభం కానుంది. మార్చి 6వ…

రోడ్లు రక్తసిక్తం

Feb 27,2024 | 08:19

వేర్వేరు ప్రమాదాల్లో పది మంది మృతి ప్రజాశక్తి- యంత్రాంగం రోడ్డు రక్తసిక్తం అయ్యాయి. ఆదివారం అర్ధరాత్రి, సోమవారం జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో రాష్ట్రానికి చెందిన పది…