Bihar

  • Home
  • ఉదయనిధి స్టాలిన్‌కు బీహార్‌ కోర్టు సమన్లు

Bihar

ఉదయనిధి స్టాలిన్‌కు బీహార్‌ కోర్టు సమన్లు

Mar 13,2024 | 10:37

పాట్నా : తమిళనాడు క్రీడా మంత్రి, డిఎంకె నాయకుడు ఉదయనిధి స్టాలిన్‌కు బీహార్‌లోని ఒక కోర్టు సమన్లు జారీ చేసింది. హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉదయనిధి…

రబ్రీ, ఆమె కుమార్తెలకు బెయిలు

Feb 29,2024 | 10:27

న్యూఢిల్లీ: ల్యాండ్‌ ఫర్‌ జాబ్స్‌ స్కామ్‌ కేసులో బీహార్‌ మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవికి, ఆమె కుమార్తెలు మిసా భారతి, హేమా యాదవ్‌లకు ఢిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టు…

పోలీసులు, జర్నలిస్టులపై గ్రామస్తులు దాడి .. బీహార్‌లో ఘటన

Feb 19,2024 | 08:02

పాట్నా :    పోలీసులు, జర్నలిస్టులపై   గ్రామస్తులు  దాడికి దిగారు.  ఈ దాడిలో ఇద్దరు జర్నలిస్టులకు తీవ్రగాయాలైనట్లు అధికారులు తెలిపారు. బీహార్‌లోని నవ్‌గాచియా గ్రామంలో ఆదివారం ఈ ఘటన…

బీహార్‌లో బిజెపిని అడ్డుకుంటాం : తేజస్వి యాదవ్‌

Feb 12,2024 | 17:00

పాట్నా : బీహార్‌ మాజీ ముఖ్యమంత్రి కర్పూరీ ఠాకూర్‌ మరణానంతరం ఇటీవల ఆయనకు కేంద్రం భారతరత్న అవార్డును ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే భారతరత్న అవార్డులపై బిజెపి…

విశ్వాస పరీక్షను ఎదుర్కోనున్న నితీష్‌

Feb 12,2024 | 13:48

పాట్నా : బీహార్‌ సిఎం నితీష్‌కుమార్‌ బిజెపి మద్దతుతో మరోసారి ముఖ్యమంత్రి అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ప్రభుత్వం సోమవారం విశ్వాస పరీక్షను ఎదుర్కోనుంది.…

బీహార్‌లో భారత్‌ జోడో న్యాయ్ యాత్ర – నేడు భారీ ర్యాలీ, మహాకూటమి నాయకుల హాజరు

Jan 30,2024 | 10:58

కిషన్‌గంజ్‌ : కాంగ్రెస్‌ నాయకులు రాహుల్‌ గాంధీ చేపడుతున్న భారత్‌ జోడో న్యారు యాత్ర సోమవారం బీహార్‌లో ప్రవేశించింది. ఉదయం 8 గంటలకు పశ్చిమబెంగాల్‌లోని సోనాపూర్‌ నుండి…

బీహార్‌లోకి ప్రవేశించిన రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో న్యాయ్ యాత్ర

Jan 29,2024 | 12:57

పాట్నా :    కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ చేపడుతున్న భారత్‌ జోడో న్యాయ్  యాత్ర సోమవారం బీహార్‌లోకి ప్రవేశించింది. ఆర్‌జెడి, కాంగ్రెస్‌ కూటమికి ముగింపు పలికిన…

బీహార్‌లో వేడెక్కిన రాజకీయాలు..

Jan 26,2024 | 15:59

పాట్నా  :    బీహార్‌లో రాజకీయాలు వేడెక్కాయి. జెడి(యు), ఆర్‌జెడిల మధ్య విభేదాలు తీవ్రమైన క్రమంలో బీహార్‌లో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి, జనతాదళ్‌ (యునైటెడ్‌)…

అయోధ్యకు రానని రాముడు కల్లోకొచ్చి చెప్పాడు : బీహార్‌ మంత్రి తేజ్‌ ప్రతాప్‌ యాదవ్‌

Jan 15,2024 | 13:15

బీహార్‌ : అయోధ్యలో రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠాపన కార్యక్రమం మొత్తం ఎన్నికల స్టంట్‌ అని బీహార్‌ మంత్రి, మాజీ సీఎం లాలూ ప్రసాద్‌ యాదవ్‌ కుమారుడు…