Congo: బోటు మునిగి 80మందికి పైగా మృతి
బ్రజవిల్లె : కాంగోలో బుధవారం జరిగిన బోటు ప్రమాదంలో అందులో ప్రయాణిస్తున్న 80మందికి పైగా మరణించారని కాంగో అధ్యక్షుడు ఫెలిక్స్ షిస్కెడి తెలిపారు. క్వా నదిలో జరిగిన…
బ్రజవిల్లె : కాంగోలో బుధవారం జరిగిన బోటు ప్రమాదంలో అందులో ప్రయాణిస్తున్న 80మందికి పైగా మరణించారని కాంగో అధ్యక్షుడు ఫెలిక్స్ షిస్కెడి తెలిపారు. క్వా నదిలో జరిగిన…
ఆఫ్ఘనిస్తాన్ : ఆఫ్ఘనిస్తాన్లో నదిని దాటుతుండగా పడవ మునిగిపోవడంతో 20 మంది మృతి చెందారు. ఈ ఘటనను తాలిబాన్ అధికారి దృవీకరించారు. మహ్మంద్ దారా జిల్లాలో నది దాటుతుండగా…
తొమ్మిదిమంది మత్స్యకారులకు గాయాలు ప్రజాశక్తి- కలెక్టరేట్ (విశాఖపట్నం) : సముద్రంలో చేపల వేట సాగిస్తుండగా బోటులో ఉన్న సిలిండర్ పేలడంతో తొమ్మిది మంది మత్స్యకారులు గాయపడ్డారు. వీరిలో…
అహ్మదాబాద్ : పశ్చిమ గుజరాత్లోని ఘోరం చోటుచేసుకుంది. వడోదరలోని సరస్సులో గురువారం జరిగిన బోటు ప్రమాదంలో 14 మంది చిన్నారులు, ఇద్దరు ఉపాధ్యాయులు ప్రాణాలు కోల్పోయారు. మరణించిన,…