టిడిపి నేత కారును తగలబెట్టిన దుండగులు
ఈపూరు (గుంటూరు) : ఈపూరు మండలం ఆరేపల్లి ముప్పాళ్ళ గ్రామ మాజీ సర్పంచ్, టిడిపి నాయకులు మోదుగుల నరసింహారావు కు చెందిన కారును గుర్తు తెలియని దుండగులు…
ఈపూరు (గుంటూరు) : ఈపూరు మండలం ఆరేపల్లి ముప్పాళ్ళ గ్రామ మాజీ సర్పంచ్, టిడిపి నాయకులు మోదుగుల నరసింహారావు కు చెందిన కారును గుర్తు తెలియని దుండగులు…
జర్నలిస్టులపై దాడులు… సెన్సార్షిప్పులు జనవరి నుండి 134 ఘటనలు న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికలకు ముందు దేశంలో వాక్ స్వాతంత్య్రానికి సంకెళ్లు పడ్డాయి. దీనికి సంబంధించి జనవరి…
చెన్నయ్ : ఇసుజు మోటార్స్ ఇండియా కొత్తగా మార్కెట్లోకి లైఫ్స్టైల్ పికప్ మోడల్స్ను విడుదల చేసినట్లు తెలిపింది. ఇందులో మరింత ఆకర్షణీయమైన పిక్ అప్ కల్ట్ అవతార్లో…
ముంబయి : ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ కంపెనీ బిఎండబ్ల్యు తన బిఎండబ్ల్యు ఐ5 ఎం60 ఎలక్ట్రిక్ సెడాన్ను ఆవిష్కరించింది. తొలిసారి 5 సీరిస్లో విద్యుత్ కారును…
న్యూఢిల్లీ : టొయోటా కిర్లోస్కర్ మోటార్ (టికెఎం) తన కొత్త గ్రేడ్ జి-ఎటి టొయోటా రుమియన్ను విడుదల చేసింది. దీని ఎక్స్షోరూం ధరను రూ.13 లక్షలుగా నిర్ణయించింది.…
హైదరాబాద్ : ముత్తంగి ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని కారు వెనుక నుంచి ఢ కొట్టింది. దీంతో కారులో…
బెంగళూరు : ప్రముఖ ప్రీమియం కార్ల తయారీ కంపెనీ టొయోటా కిర్లోస్కర్ మోటార్ (టికెఎం) కొత్తగా భారత మార్కెట్లోకి తన ఫార్చూనర్ లీడర్ ఎడిషన్ను విడుదల చేసినట్లు…
న్యూఢిల్లీ : మహీంద్రా అండ్ మహీంద్రా భారత మార్కెట్లోకి కొత్త బొలెరో నియో ప్లస్ మోడల్ను విడుదల చేసింది. ఈ సీటర్ వాహన ధరల శ్రేణీనీ రూ.11.39…
బెంగళూరు : టొయాటా కిర్లోస్కర్ మోటార్ (టికెఎం) ఎట్టకేలకు పెట్రోల్ వర్షన్లో తన టొయాటా ఇన్నోవా హైక్రాస్ జిఎక్స్(ఒ)ను విడుదల చేసింది. దీని ఎక్స్షోరూం ప్రారంభ ధరను…