Chief Election Commissioner

  • Home
  • రాష్ట్రంలో 113 పార్టీలు

Chief Election Commissioner

రాష్ట్రంలో 113 పార్టీలు

May 7,2024 | 04:00

 ఐదు జాతీయ పార్టీలు, రెండు రాష్ట్ర పార్టీలు  గుర్తింపు పొందిన రాష్ట్ర పార్టీలు 11  ఒక పార్టీకి రిజర్వు సింబల్‌ ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :…

ప్రచార సభల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి

May 6,2024 | 23:03

 సిఎం జగన్‌, ప్రతిపక్ష నేత చంద్రబాబుకు ఇసి హెచ్చరిక ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, మాజీ సిఎం చంద్రబాబు నాయుడుకు కేంద్ర ఎన్నికల సంఘం…

పోలింగ్‌ సమయం పెంచాలి : టిడిపి

May 2,2024 | 22:49

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : తెలంగాణలో మాదిరిగా రాష్ట్రంలో కూడా పోలింగ్‌ సమయాన్ని సాయంత్రం 6 గంటల వరకు పెంచాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అదనపు అధికారి హరీంద్రప్రసాద్‌ను…

విద్వేషాలు రెచ్చగొడుతున్నారు

Apr 17,2024 | 00:20

మోడీపై చర్యలు తీసుకోండి  ఎన్నికల సంఘానికి ఏచూరి లేఖ న్యూఢిల్లీ : దేశంలో విద్వేషాలు, వైషమ్యాలు రెచ్చగొట్టేలా ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నికల ప్రసంగాలు చేస్తున్నారని, ఇందుకుగాను…

ఎన్నికల కోడ్‌ను పటిష్టంగా అమలు చేయాలి : సిఇఒ ముఖేష్‌ కుమార్‌ మీనా

Mar 18,2024 | 08:22

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పటిష్టంగా అమలు చేయాలని, ప్రభుత్వ కార్యాలయాలు, బహిరంగ స్థలాల్లో రాజకీయ ప్రకటనలతో ఉన్న హోర్డింగులు, పోస్టర్లు,…

ప్రజాస్వామ్యంలో దేన్నీ దాచివుంచలేం!

Mar 17,2024 | 07:55

దాతల గోప్యతకై వ్యవస్థాగత యంత్రాంగం రూపొందించాలి సిఇసి రాజీవ్‌ కుమార్‌ వ్యాఖ్యలు న్యూఢిల్లీ : ప్రజాస్వామ్యంలో దేన్నీ దాచిపెట్టడానికి ఎలాంటి అవకాశం వుండదని చీఫ్‌ ఎన్నికల కమిషనర్‌…

ECO: హింసకు తావు లేకుండా.. రీపోల్‌ అవసరమే రాకుండా 

Mar 14,2024 | 08:21

సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో ఇవే ప్రధానం  రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్‌ కుమార్‌ ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :  హింసకు తావు లేకుండా..ఎన్నికలు తిరిగి నిర్వహించే అవసరం…

ఇసి పనితీరుపై నీలినీడలు

Mar 13,2024 | 08:31

ప్రశ్నార్థకం అవుతున్న పారదర్శకత న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఎన్నికల కమిషనర్‌ అరుణ్‌ గోయల్‌ తన పదవికి రాజీనామా చేయడంతో ఎన్నికల కమిషన్‌ (ఇసి)…

ఎన్నికల ప్రధానాధికారికి అచ్చెన్న లేఖలు

Mar 6,2024 | 17:24

దువ్వాడ శ్రీనివాస్‌పై ఫిర్యాదుపై ఒకటి ఎన్నికల్లో వాలంటీర్ల ప్రమేయంపై మరొకటి  ప్రజాశక్తి-మంగళగిరి : తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు ఎన్నికల ప్రధానాధికారికి రెండు లేఖలు…