chitoor

  • Home
  • వేరుశనగ సబ్సిడీ.. రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పరిశీలన

chitoor

వేరుశనగ సబ్సిడీ.. రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పరిశీలన

May 23,2024 | 17:04

నగరి సహాయ వ్యవసాయ సంచారకులు సౌభాగ్య లక్ష్మి ప్రజాశక్తి-ఎస్‌ఆర్‌పురం(చిత్తూరు) : రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న వేరుశనగ సబ్సిడీ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను ఎస్‌ఆర్‌ పురం మండలంలోని నెలవాయి, 49…

వేరుశనగ విత్తనాల పంపిణీ

May 23,2024 | 15:39

ప్రజాశక్తి-బైరెడ్డిపల్లి : మండల పరిధిలో ఉన్న 19 రైతు భరోసా కేంద్రాల్లో మండల వ్యవసాయ అధికారి గీత ఆదేశాల మేరకు వేరుశనగ విత్తనాలు పంపిణీ కార్యక్రమం గురువారంనిర్వహించారు…

త్వరలో కూటమి అధికారం చేపట్టబోతోంది :మాజీ మంత్రి అమరనాథరెడ్డి

May 21,2024 | 16:01

ప్రజాశక్తి-వికోట(చిత్తూరు) : రాష్ట్రంలో త్వరలో కూటమి అధికారం చేపట్టబోతోందని, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయడం ఖాయమని మాజీ మంత్రి అమరనాథ రెడ్డి పేర్కొన్నారు. మండల…

పంట పొలాలపై ఏనుగుల దాడి

May 18,2024 | 20:53

ప్రజాశక్తి- సదుం (చిత్తూరు జిల్లా) : పంట పొలాలపై ఏనుగులు దాడి చేసిన ఘటన చిత్తూరు జిల్లా సదుం మండలం జోగివారిపాల్లి పంచాయతీ పరిధిలో చోటు చేసుకుంది.…

ఎన్నికల విధుల్లో ఉపాధ్యాయుడికి అస్వస్థత

May 15,2024 | 21:41

 చికిత్స పొందుతూ కోమాలోకి  ఇసి తీరుపై యుటిఎఫ్‌ ఆగ్రహం ప్రజాశక్తి-శ్రీకాళహస్తి : సార్వత్రిక ఎన్నికల విధులకు హాజరైన ఓ ఉపాధ్యాయుడు తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రిపాలయ్యారు. సకాలంలో…

ఏనుగు దాడిలో వ్యక్తి మృతి

May 12,2024 | 21:55

ప్రజాశక్తి – తవణంపల్లి (చిత్తూరు జిల్లా) :ఏనుగు దాడిలో వ్యక్తి మృతి చెందిన ఘటన చిత్తూరు జిల్లా తవణంపల్లి మండలంలో చోటుచేసుకుంది. అటవీ అధికారుల సమాచారం మేరకు..…

రోడ్డుకు తాత్కాలిక మరమ్మత్తులు పూర్తి

May 5,2024 | 19:01

యధావిధిగా రోడ్డుపై రాకపోకలు కొనసాగింపు ఊపిరి పీల్చుకున్న ప్రయాణికులు ప్రజాశక్తి -కోట(తిరుపతిజిల్లా) : మిచ్చాంగ్ తుఫాను వల్ల భారీ వర్షాలు రావడంతో భారీగా ధ్వంసమైన రోడ్డు కు…

4న పలమనేరుకు సిఎం జగన్‌ రాక

May 2,2024 | 17:47

ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా అడిషనల్‌ ఎస్‌పి ఆరిపుల్లా ఖాన్‌ ప్రజాశక్తి పలమనేరు(చిత్తూరు) : సిఎం జగన్ శనివారం పలమనేరు రానున్న సందర్భంగా అడిషనల్‌ ఎస్‌పి, జిల్లా పోలీసు…

ఎంపీ అభ్యర్థి రెడ్డప్ప కు సన్మానం

Apr 25,2024 | 12:17

ప్రజాశక్తి-వెదురుకుప్పం (చిత్తూరు జిల్లా): గంగాధర నెల్లూరు నియోజకవర్గం పరిధిలో వెదురు కుప్పం మండలం గంటా వారి పల్లి వైకాపా ప్రచారం లో నియోజవర్గ అభ్యర్థి ,కృపా లక్ష్మి…