committee

  • Home
  • ‘స్థానికత’పై కమిటీ – రెండు నెలల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశం

committee

‘స్థానికత’పై కమిటీ – రెండు నెలల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశం

Feb 20,2024 | 10:05

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : రాష్ట్ర విభజన అనంతరం ఇచ్చిన స్థానికత ఉత్తర్వుల గడువు ఈ ఏడాది జూన్‌ రెండోతేదీతో ముగియనుండటంతో విద్యా సంస్థల్లో రిజర్వేషన్ల…

నీటి పంపిణీకి త్రిసభ్య కమిటీ : శ్రీశైలం, సాగర్‌ కృష్ణా బోర్డుకు అప్పగింత

Feb 2,2024 | 09:37

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లోని కృష్ణానదిపై వున్న ప్రాజెక్టులకు నీటి వాటాల పంపిణీ కోసం త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసుకోవాలని రెండు రాష్ట్రాలు కృష్ణా…

ఎస్‌సి వర్గీకరణపై కమిటీ 

Jan 20,2024 | 08:53

ఐదుగురు సభ్యులతో నియామకం ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ఎస్‌సి వర్గీకరణపై ఐదుగురు సభ్యులతో కమిటీని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ఏర్పాటు చేసింది. కేంద్ర కేబినెట్‌ కార్యదర్శి రాజీవ్‌…

అసైన్డ్‌ భూములపై త్రిసభ్య కమిటీ

Jan 15,2024 | 10:21

విస్తీర్ణం హెచ్చు తగ్గుల నిర్ధారణ కోసం నియామకం 20లోగా కమిటీకి నివేదించాలి ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : అసైన్డ్‌ భూముల క్రమబద్దీకరణ (భూ యాజమాన్యపు హక్కులు)…

అప్రజాస్వామికం : జమిలి ఎన్నికల ప్రతిపాదనపై కమిటీకి సిపిఐ(ఎం) లేఖ

Jan 8,2024 | 10:16

ప్రజాస్వామ్య స్ఫూర్తికి దెబ్బ ఫెడరలిజం సూత్రాల ఉల్లంఘన న్యూఢిల్లీ : దేశంపై జమిలి ఎన్నికలను రుద్దేందుకు నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలపై సిపిఐ(ఎం) తీవ్ర అభ్యంతరం…