మీడియా అణిచివేతపై చర్యలు తీసుకోండి- ట్రాయ్ కు వైసిపి ఫిర్యాదు
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :ఆంధ్రప్రదేశ్లో టివి ఛానెళ్లపై అణిచివేత జరుగుతోందని, తక్షణమే జోక్యం చేసుకోవాలని వైసిపి రాజ్యసభ సభ్యులు ఎస్ నిరంజన్రెడ్డి ట్రారుకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు…
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :ఆంధ్రప్రదేశ్లో టివి ఛానెళ్లపై అణిచివేత జరుగుతోందని, తక్షణమే జోక్యం చేసుకోవాలని వైసిపి రాజ్యసభ సభ్యులు ఎస్ నిరంజన్రెడ్డి ట్రారుకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు…
టీచర్ల బదిలీలతో రూ.కోట్లు దోచుకున్నారని ఆరోపణ ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఉపాధ్యాయుల బదిలీల పేరుతో రూ.కోట్లు దండుకున్న విద్యాశాఖ మాజీ మంత్రి బొత్స సత్యనారాయణతోపాటు అధికారులపై విచారణ…
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ ్రెడ్డిపై వ్యక్తిగతంగా అనుచిత వ్యాఖ్యలు చేసిన చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని వైసిపి డిమాండ్ చేసింది. ఈ మేరకు సిఇఒ…
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :రాష్ట్రంలో ఎన్నికల నియమావళికి విరుధ్దంగా వ్యవహరిస్తున్న తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్కల్యాణ్లపై చర్యలు తీసుకోవాలని వైసిపి డిమాండ్ చేసింది. ఈ…
– విశాఖ సిపికి సిబిఐ మాజీ జెడి లక్ష్మీనారాయణ ఫిర్యాదు ప్రజాశక్తి – గ్రేటర్ విశాఖ బ్యూరో, ఎంవిపి.కాలనీ :కర్ణాటక బిజెపి నేత గాలి జనార్థన్రెడ్డి నుంచి…
అమరావతి : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధానకార్యదర్శి జవహర్రెడ్డిపై టీడీపి, బీజేపీ, జనసేన నాయకులు కేంద్ర మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేశారు. సీఎస్ ఎన్నికల సంఘం ఆదేశాలను…
న్యూఢిల్లీ : ప్రధాని మోడీపై ఎన్నికల కమిషన్ (ఇసి)కి కాంగ్రెస్ సోమవారం ఫిర్యాదు చేసింది. లోక్సభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ విడుదల చేసిన మేనిఫెస్టో.. ముస్లింలీగ్ ముద్ర…
ముంబయి : విమానం ఆలస్యమైందని ఓ ప్రయాణీకుడు ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ చేపట్టిన కోర్టు … ఆ వినియోగదారుడికి రూ.85 వేల పరిహారాన్ని చెల్లించాలని ఎయిర్ ఇండియాకు…
హనుమకొండ (తెలంగాణ) : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ … గురువారం పిసిసి నాయకుడు బత్తిని శ్రీనివాస్…