complaint

  • Home
  • చంద్రబాబుపై ఇసికి ఫిర్యాదు

complaint

చంద్రబాబుపై ఇసికి ఫిర్యాదు

May 2,2024 | 00:55

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ ్‌రెడ్డిపై వ్యక్తిగతంగా అనుచిత వ్యాఖ్యలు చేసిన చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని వైసిపి డిమాండ్‌ చేసింది. ఈ మేరకు సిఇఒ…

చంద్రబాబు,పవన్‌ కల్యాణ్‌లపై చర్యలు తీసుకోవాలి- వైసిపి డిమాండ్‌

Apr 26,2024 | 22:36

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :రాష్ట్రంలో ఎన్నికల నియమావళికి విరుధ్దంగా వ్యవహరిస్తున్న తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌లపై చర్యలు తీసుకోవాలని వైసిపి డిమాండ్‌ చేసింది. ఈ…

గాలి జనార్థన్‌ రెడ్డి నుంచి ప్రాణహాని

Apr 26,2024 | 22:10

– విశాఖ సిపికి సిబిఐ మాజీ జెడి లక్ష్మీనారాయణ ఫిర్యాదు ప్రజాశక్తి – గ్రేటర్‌ విశాఖ బ్యూరో, ఎంవిపి.కాలనీ :కర్ణాటక బిజెపి నేత గాలి జనార్థన్‌రెడ్డి నుంచి…

పింఛన్ల వ్యవహారంలో సీఎస్‌పై విచారణ జరపాలని కూటమి ఫిర్యాదు

Apr 9,2024 | 17:00

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధానకార్యదర్శి జవహర్‌రెడ్డిపై టీడీపి, బీజేపీ, జనసేన నాయకులు కేంద్ర మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేశారు. సీఎస్‌ ఎన్నికల సంఘం ఆదేశాలను…

ప్రధాని మోడీపై ఇసికి కాంగ్రెస్‌ ఫిర్యాదు

Apr 8,2024 | 18:21

న్యూఢిల్లీ :   ప్రధాని మోడీపై ఎన్నికల కమిషన్‌ (ఇసి)కి కాంగ్రెస్‌ సోమవారం ఫిర్యాదు చేసింది. లోక్‌సభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌ విడుదల చేసిన మేనిఫెస్టో.. ముస్లింలీగ్‌ ముద్ర…

విమానం ఆలస్యమైందని ఫిర్యాదు – ప్రయాణీకుడికి రూ.85 వేల పరిహారం

Mar 31,2024 | 13:19

ముంబయి : విమానం ఆలస్యమైందని ఓ ప్రయాణీకుడు ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ చేపట్టిన కోర్టు … ఆ వినియోగదారుడికి రూ.85 వేల పరిహారాన్ని చెల్లించాలని ఎయిర్‌ ఇండియాకు…

కెటిఆర్‌ పై కాంగ్రెస్‌ నేతల ఫిర్యాదు – కేసు నమోదు

Mar 29,2024 | 09:51

హనుమకొండ (తెలంగాణ) : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిపై బిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కెటిఆర్‌ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ … గురువారం పిసిసి నాయకుడు బత్తిని శ్రీనివాస్‌…

ఎన్నికల సంఘానికి నరసరావుపేట ఎంపీ ఫిర్యాదు

Mar 23,2024 | 16:00

ప్రజాశక్తి-అమరావతి : ఎన్నికల సంఘానికి నరసరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు ఫిర్యాదు చేశారు. శనివారం సచివాలయానికి వచ్చిన ఆయన రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిని కలిసి వైసిపి నేతలపై…

ప్రధాని మోడీ పర్యటనపై ఫిర్యాదు

Mar 19,2024 | 23:42

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ప్రధాని మోడీ రాష్ట్ర పర్యటనపై ఎన్నికల సంఘానికి ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ ఫిర్యాదు చేసింది. ఈ నెల 17న చిలకలూరిపేటలో జరిగిన సభకు…