‘ఎవల్యూషన్ డే’ తప్పక జరుపుకోవాలి ! Nov 18,2023 | 17:25 చార్లెస్ డార్విన్ తన జీవపరిణామ సిద్ధాంతాన్ని ప్రకటించిన రోజు 1859 నవంబర్ 24. ఈ ఆధునిక వైజ్ఞానిక కాలానికి ఆ సిద్ధాంతం ఎంత ముఖ్యమో గ్రహించడానికి, ఆ…
మరో అన్న క్యాంటీన్ ప్రారంభిస్తా.. Jun 16,2024 | 22:14 ఫొటో : మాట్లాడుతున్న ఎం.ఎల్.ఎ. దగ్గుమాటి వెంకట క్రిష్ణారెడ్డి మరో అన్న క్యాంటీన్ ప్రారంభిస్తా.. ప్రజాశక్తి-కావలి : కావలి పట్టణంలో 2వ అన్న క్యాంటీన్ను ఏర్పాటుకు కృషి…
చంద్రబాబు, మంద కృష్ణమాదిగ చిత్రపటాలకు పాలాభిషేకం Jun 16,2024 | 22:13 ఫొటో : చంద్రబాబు, మంద కృష్ణమాదిగ చిత్రపటాలకు పాలాభిషేకం చేస్తున్న నాయకులు చంద్రబాబు, మంద కృష్ణమాదిగ చిత్రపటాలకు పాలాభిషేకం ప్రజాశక్తి-కావలి : వి.హెచ్పిఎస్, ఎంఆర్పిఎస్ నాయకుల ఆధ్వర్యంలో…
Bihar: పడవ బోల్తాపడి ఐదుగురు మృతి Jun 16,2024 | 22:10 బీహార్ : బీహార్లోని పాట్నాలో ఆదివారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. 17 మందితో వెళుతున్న పడవ గంగానదిలో మునిగిపోయింది. ఐదుగురు నదిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. మరో…
కేన్సర్ రహిత రాష్ట్రంగా అడుగులు Jun 16,2024 | 22:02 – వైద్యారోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :కేన్సర్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేలా అన్ని రకాల చర్యలు చేపట్టనున్నట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి సత్యకుమార్…
మానవుల్లో త్యాగనిరతిని వ్యాపింపజేయడమే బక్రీద్ Jun 16,2024 | 21:50 – గవర్నరు, సిఎం చంద్రబాబు, జగన్, లోకేష్ ప్రజాశక్తి – అమరావతి బ్యూరో:స్వార్థం, అసూయ, రాగద్వేషాలను విడిచిపెట్టి మానవుల్లో త్యాగనిరతిని వ్యాపింపజేయడమే బక్రీద్ పండగ ముఖ్య ఉద్ధేశమని…
అమాత్యా.. పెండింగ్ ప్రాజెక్టులు పట్టాలెక్కించేరా..? Jun 16,2024 | 21:49 అధ్వానంగా ఉన్న హెచ్ఎల్సి అనంతపురం ప్రతినిధి : ఆర్థిక శాఖ మంత్రి అయ్యాక పయ్యావుల కేశవ్ తొలిసారిగా జిల్లాకు రానున్నారు. సోమవారం ఆయన రాక కోసం…
కదిరిని అభివృద్ధి పథంలో నడిపిస్తా : ఎమ్మెల్యే Jun 16,2024 | 21:47 సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే కందికుంట కదిరి టౌన్ : కదిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని స్థానిక ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ హామీ ఇచ్చారు. ఆదివారం…
‘అనంత’ మేయర్కు అరుదైన అవకాశం Jun 16,2024 | 21:46 నగర మేయర్ వసీం అనంతపురం కార్పొరేషన్ : అనంతపురం నగర మేయర్ మహమ్మద్ వసీం సలీంకు అరుదైన అవకాశం లభించింది. ఈనెల 21వ తేదీన రష్యాలోని…
శానిటేషన్ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలి Jun 16,2024 | 21:45 ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న శానిటేషన్ వర్కర్ల సమస్యలు పరిష్కరించి, బకాయి వేతనాలు చెల్లించాలని సిఐటియు నగర అధ్యక్షులు ఎ.జగన్మోహన్ డిమాండ్ చేశారు. ఆదివారం…