DMK: ఫోన్లను ట్యాప్ చేస్తున్న కేంద్ర దర్యాప్తు సంస్థలు
చెన్నై : కేంద్ర దర్యాప్తు సంస్థలు తమ మొబైల్ ఫోన్లను ట్యాప్ చేస్తున్నాయంటూ తమిళనాడు అధికార పార్టీ డిఎంకె మంగళవారం భారత ఎన్నికల సంఘం (ఇసిఐ)కి …
చెన్నై : కేంద్ర దర్యాప్తు సంస్థలు తమ మొబైల్ ఫోన్లను ట్యాప్ చేస్తున్నాయంటూ తమిళనాడు అధికార పార్టీ డిఎంకె మంగళవారం భారత ఎన్నికల సంఘం (ఇసిఐ)కి …
చెన్నై : తమిళనాడులో అధికార డిఎంకె అభ్యర్థుల జాబితా, ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. మొదటి దశ లోక్సభ ఎన్నికల షెడ్యూల్లో తమిళనాడులోని మొత్తం 39…
తమిళనాట ‘ఇండియా’ ఫోరం సీట్లు ఖరారు చెన్నై : తమిళనాడులోని అధికార డిఎంకె, మిత్రపక్షాలైన కాంగ్రెస్తోపాటు ఇతర పార్టీలతో లోక్సభ సీట్ల సర్దుబాటు పూర్తయింది. డిఎంకె అధ్యక్షుడు…
కన్యాకుమారి : ఈ దేశాన్ని, సంస్కృతిని, వారసత్వాన్ని డిఎంకె ద్వేషిస్తోంది అని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. శుక్రవారం కన్యాకుమారిలో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోడీ…
చెన్నై : లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ డిఎంకెతో సీట్ల సర్దుబాటు విషయంపై శనివారం చర్చలు జరపనుంది. తమిళనాడు, పుదురుచ్చేరిలో 10 సీట్లకు పోటీ చేసే విషయంపై…
చెన్నై : తమిళనాడు రాష్ట్రానికి కేంద్ర బడ్జెట్లో మొండిచేయి చూపడాన్ని నిరసిస్తూ పార్లమెంట్లోనూ, ఢిల్లీలోనూ ఆందోళన నిర్వహించేందుకు డిఎంకె సిద్ధమవుతోంది. నల్ల దుస్తులు ధరించి పార్లమెంట్లో నిరసన…
చెన్నై : తమిళనాడు ప్రభుత్వంపై గవర్నర్ ఆర్.ఎన్.రవి మరోసారి అక్కసు వెళ్లగక్కారు. రాష్ట్ర కేబినెట్ నుండి కె. పొన్ముడిని తొలగించాలని గవర్నర్ డిమాండ్ చేసినట్లు సంబంధిత వర్గాలు…