Drought

  • Home
  • కరువు మండలాల్లో వేసవిలో మధ్యాహ్న భోజనం

Drought

కరువు మండలాల్లో వేసవిలో మధ్యాహ్న భోజనం

Apr 16,2025 | 00:10

పిల్‌పై నేడు విచారణ చేయనున్న హైకోర్టు ప్రజాశక్తి-అమరావతి : కరువు మండలాల్లోని ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్‌ కాలేజీల్లో చదివే విద్యార్థులకు వేసవి సెలవుల్లో కూడా మధ్యాహ్న భోజన…

54 ‘సీమ’ మండలాల్లో కరువు

Oct 29,2024 | 23:54

నోటిఫై చేసిన ప్రభుత్వం ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : రాయలసీమలోని 54 మండలాలను కరువు మండలాలుగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ…

ఖరీఫ్‌ ఖేదం

Sep 27,2024 | 07:46

రైతు వెన్ను విరిచిన భారీ వర్షాలు, కరువు పన్నెండున్నర లక్షల ఎకరాలు ఖాళీ చేతికిరాని సాగైన పంటలు ఈ నెలాఖరుతో ముగుస్తున్న సీజన్‌ ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి-…

పట్టు పరిశ్రమకు ప్రోత్సాహకం కరువు

Sep 18,2024 | 17:12

రాయితీ మందులకు మంగళం షెడ్ల నిర్మాణానికీ ఇవ్వని వాటా ప్రజాశక్తి- కాకినాడ ప్రతినిధి : పట్టు పరిశ్రమకు ప్రభుత్వ ప్రోత్సాహం కరువైంది. పట్టు రైతుల సమస్యలను ప్రభుత్వాలు…

ఇప్పుడా కరువు పరిశీలన..?

Jun 22,2024 | 05:00

గత ఏడాది రాష్ట్రంలో నెలకొన్న తీవ్ర వర్షాభావ పరిస్థితులు, కరువు పరిస్థితుల పరిశీలనకు ఒకవైపు వర్షాలు..మరో వైపు ఖరీఫ్‌ పనులకు రైతులు సిద్ధమవుతున్న సమయంలో కేంద్ర బృందం…

నిండా మునిగాం..

Dec 14,2023 | 08:35

తేరుకోలేని దెబ్బ తగిలింది… ఆదుకోండి కేంద్ర బృందం వద్ద రైతుల ఏకరువు తుపాను ప్రభావిత ప్రాంతాల్లో హడావిడిగా పర్యటన ప్రజాశక్తి- కృష్ణాప్రతినిధి, అమర్తలూరు (బాపట్ల జిల్లా) :…

అయ్యా సారూ…!!

Dec 14,2023 | 08:12

కరువు కాని కరువు కాటేస్తాంటే అరువు బరువు మోయలేక కర్షక లోకం కుంగిపోతాంది పొయ్యి పైన ఎసరు లేని గిన్నె బిక్కు బిక్కున చూస్తాంటే దిక్కు తెలియని…

నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి : సిపిఎం నేత మంతెన సీతారాం

Dec 13,2023 | 17:51

ప్రజాశక్తి-ప్రకాశం : తుఫాన్ వల్ల నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మంతెన సీతారాం డిమాండ్ చేశారు. సిపిఎం ప్రకాశం జిల్లా ప్లీనం…

కేంద్ర కరువు బృందం కరుణించేనా?

Dec 12,2023 | 11:10

నేడు, రేపు అనంత, సత్యసాయి జిల్లాల్లో పర్యటన ప్రజాశక్తి – అనంతపురం ప్రతినిధి : ఈ ఏడాది ఖరీఫ్‌లో నెలకొన్న కరువు పరిస్థితులను పరిశీలించేందుకు కేంద్ర కరువు…