హింసాత్మకంగా మారిన కెన్యా పార్లమెంట్ ముట్టడి- ఐదుగురి మృతి
నైరోబీ: పన్నుల పెంపునకు సంబంధించిన బిల్లుకు వ్యతిరేకంగా కెన్యాలో చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. ఈ ఆందోళనల్లో భాగంగా పార్లమెంటును ముట్టడించిన వేలాదిమంది ఆందోళనకారులు రెచ్చిపోయారు. పార్లమెంటు…