రాప్తాడులో మీడియా ప్రతినిధులపై వైసిపి రౌడీమూకల దాడి దుర్మార్గం : మాజీ రాష్ట్ర మహిళ కమిషన్ సభ్యురాలు శిరిగినీడి రాజ్యలక్ష్మి
ప్రజాశక్తి-నరసాపురం (పశ్చిమ గోదావరి జిల్లా) : రాప్తాడులో మీడియా ప్రతినిధులపై వైసిపి రౌడీమూకల దాడి దుర్మార్గం అని, నిందితులపై చర్యలు తీసుకోవాలని మాజీ రాష్ట్ర మహిళ కమిషన్…