వైసిపికి డిప్యూటీ మేయర్తోపాటు నలుగురు కార్పొరేటర్లు రాజీనామా
నెల్లూరు : వైసిపికి నెల్లూరు నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ రూప్కుమార్తో పాటు నలుగురు కార్పొరేటర్లు, మైనార్టీ నేతలు రాజీనామా చేశారు. బుధవారం రూప్కుమార్ మీడియాతో మాట్లాడుతూ…
నెల్లూరు : వైసిపికి నెల్లూరు నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ రూప్కుమార్తో పాటు నలుగురు కార్పొరేటర్లు, మైనార్టీ నేతలు రాజీనామా చేశారు. బుధవారం రూప్కుమార్ మీడియాతో మాట్లాడుతూ…
ప్రత్తిపాడు (కాకినాడ) : కాకినాడలో సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపై లారీ పంక్చర్ అవ్వడంతో నలుగురు ఆ లారీకి మరమ్మతులు చేస్తుండగా, ఆర్టిసి…
కాలిఫోర్నియా (అమెరికా) : అమెరికాలోని కాలిఫోర్నియాలో భారత్కు చెందిన నలుగురు కుటుంబ సభ్యులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. కాలిఫోర్నియాలోని శాన్మాటియో కౌంటీలోని…
ఉత్తరాఖండ్ : మదరసా కూల్చివేతతో ఉత్తరాఖండ్లో ఉద్రిక్తత నెలకొంది. ఆ హింసలో నలుగురు మృతి చెందగా, 250 మంది గాయపడ్డారు. 100 మంది వరకు పోలీసులున్నట్లు తెలుస్తోంది.…
నల్గొండ : నల్గొండలో సోమవారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. ఓ ట్యాంకర్ అదుపుతప్పి టాటా ఏస్ వాహనాన్ని ఢీకొట్టడంతో టాటాఎస్ వాహనంలో ఉన్న నలుగురు అక్కడికక్కడే…
-ట్రాక్టర్ను డీకొన్న ప్రయివేటు ట్రావెల్స్ బస్సు -నలుగురు రైతులు దుర్మరణం ప్రజాశక్తి- గార్లదిన్నె (అనంతపురం జిల్లా)అనంతపురం జిల్లాలో శనివారం వేకువజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ…
ఎల్కతుర్తి (హనుమకొండ) : హనుమకొండ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. గురువారం రాత్రి లారీ అదుపుతప్పి కారును ఢీకొట్టడంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు.…
తెలంగాణ : తెలంగాణ ప్రభుత్వ విప్లుగా నలుగురు నియామకమయ్యారు. రాంచందర్ నాయక్, బీర్ల ఐలయ్య, అడ్లూరి లక్ష్మణ్కుమార్, ఆది శ్రీనివాస్ను విప్లుగా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఆలేరు…
విశాఖపట్నం : ఏపీలోని విశాఖ జిల్లా కేంద్రంలో గ్యాస్ సిలిండర్ లీకై నలుగురు తీవ్రంగా గాయపడిన ఘటనలో చికిత్స పొందుతూ ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు బుధవారం…