four members

  • Home
  • వైసిపికి డిప్యూటీ మేయర్‌తోపాటు నలుగురు కార్పొరేటర్లు రాజీనామా

four members

వైసిపికి డిప్యూటీ మేయర్‌తోపాటు నలుగురు కార్పొరేటర్లు రాజీనామా

Feb 28,2024 | 13:00

నెల్లూరు : వైసిపికి నెల్లూరు నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్‌ రూప్‌కుమార్‌తో పాటు నలుగురు కార్పొరేటర్లు, మైనార్టీ నేతలు రాజీనామా చేశారు. బుధవారం రూప్‌కుమార్‌ మీడియాతో మాట్లాడుతూ…

కాకినాడలో ఘోర రోడ్డు ప్రమాదం : నలుగురు మృతి

Feb 26,2024 | 08:14

ప్రత్తిపాడు (కాకినాడ) : కాకినాడలో సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపై లారీ పంక్చర్‌ అవ్వడంతో నలుగురు ఆ లారీకి మరమ్మతులు చేస్తుండగా, ఆర్‌టిసి…

అమెరికాలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు భారతీయులు మృతి

Feb 14,2024 | 13:27

కాలిఫోర్నియా (అమెరికా) : అమెరికాలోని కాలిఫోర్నియాలో భారత్‌కు చెందిన నలుగురు కుటుంబ సభ్యులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. కాలిఫోర్నియాలోని శాన్‌మాటియో కౌంటీలోని…

ప్రార్థనా మందిరం కూల్చివేత.. ఉత్తరాఖండ్‌లో హింస : నలుగురు మృతి.. 250 మందికి గాయాలు

Feb 9,2024 | 13:27

ఉత్తరాఖండ్‌ : మదరసా కూల్చివేతతో ఉత్తరాఖండ్‌లో ఉద్రిక్తత నెలకొంది. ఆ హింసలో నలుగురు మృతి చెందగా, 250 మంది గాయపడ్డారు. 100 మంది వరకు పోలీసులున్నట్లు తెలుస్తోంది.…

ఘోర ప్రమాదం : నలుగురు మృతి

Dec 25,2023 | 08:42

నల్గొండ : నల్గొండలో సోమవారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. ఓ ట్యాంకర్‌ అదుపుతప్పి టాటా ఏస్‌ వాహనాన్ని ఢీకొట్టడంతో టాటాఎస్‌ వాహనంలో ఉన్న నలుగురు అక్కడికక్కడే…

అనంతలో ఘోరరోడ్డు ప్రమాదం

Dec 23,2023 | 21:19

-ట్రాక్టర్‌ను డీకొన్న ప్రయివేటు ట్రావెల్స్‌ బస్సు -నలుగురు రైతులు దుర్మరణం ప్రజాశక్తి- గార్లదిన్నె (అనంతపురం జిల్లా)అనంతపురం జిల్లాలో శనివారం వేకువజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ…

ఘోర ప్రమాదం : కారును ఢీకొట్టిన లారీ-నలుగురు మృతి

Dec 22,2023 | 08:23

ఎల్కతుర్తి (హనుమకొండ) : హనుమకొండ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. గురువారం రాత్రి లారీ అదుపుతప్పి కారును ఢీకొట్టడంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు.…

తెలంగాణ ప్రభుత్వ విప్‌లుగా నలుగురు నియామకం

Dec 15,2023 | 13:13

తెలంగాణ : తెలంగాణ ప్రభుత్వ విప్‌లుగా నలుగురు నియామకమయ్యారు. రాంచందర్‌ నాయక్‌, బీర్ల ఐలయ్య, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌, ఆది శ్రీనివాస్‌ను విప్‌లుగా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఆలేరు…

గ్యాస్‌ సిలిండర్‌ లీక్‌ దుర్ఘటనలో నాలుగుకు చేరిన మృతుల సంఖ్య

Nov 29,2023 | 16:20

విశాఖపట్నం : ఏపీలోని విశాఖ జిల్లా కేంద్రంలో గ్యాస్‌ సిలిండర్‌ లీకై నలుగురు తీవ్రంగా గాయపడిన ఘటనలో చికిత్స పొందుతూ ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు బుధవారం…