Hunger Strike : ఆస్పత్రిలో చేరిన ప్రశాంత్ కిషోర్..
పాట్నా : ఆమరణ నిరాహారదీక్ష చేపడుతున్న ఎన్నికల వ్యూహకర్త, జన సురాజ్ పార్టీ వ్యవస్థాపకులు ప్రశాంత్ కిషోర్ని ఆస్పత్రికి తరలించారు. నాలుగు రోజులుగా ఆమరణ దీక్ష చేపడుతున్న…
పాట్నా : ఆమరణ నిరాహారదీక్ష చేపడుతున్న ఎన్నికల వ్యూహకర్త, జన సురాజ్ పార్టీ వ్యవస్థాపకులు ప్రశాంత్ కిషోర్ని ఆస్పత్రికి తరలించారు. నాలుగు రోజులుగా ఆమరణ దీక్ష చేపడుతున్న…
పాట్నా : జన్ సూరజ్ పార్టీ వ్యవస్థాపకుడైన ప్రశాంత్ కిషోర్ బీహార్ పబ్లిక్ సర్వీసెస్ పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ.. జనవరి 2 నుంచి ఆమరణ…
పాడేరు (అల్లూరి) : అల్లూరి జిల్లా పాడేరు మండలంలో గ్రామ సచివాలయ వలంటీర్లు చేపట్టిన నిరాహార దీక్ష శనివారంతో మూడో రోజుకు చేరింది. ఈరోజు గ్రామ వాలంటీర్లు…
కోల్కతా : 86 మంది ప్రొఫెసర్లకు ఇచ్చిన షోకాజ్ నోటీసులను వ్యతిరేకిస్తూ ఐఐటి ఖరగ్పూర్ ఫ్యాకల్టీలోని ఓ విభాగం చేపట్టిన ఆందోళన కొనసాగుతోంది. నోటీసులను వెనక్కి తీసుకోకుంటే …
ప్రజాశక్తి-గోకవరం (తూర్పు గోదావరి) : అసాగో ఈథైల్ ఆల్కహాల్ కాలుష్య కారక పరిశ్రమను మూసివేయాలని డిమాండ్ చేస్తూ … గుమ్మలదొడ్డి గ్రామం రామాలయం వద్ద మంగళవారం మరోతి…
న్యూఢిల్లీ : పశ్చిమబెంగాల్ వైద్యుల నిరసనకు ఢిల్లీ వైద్యులు సంఘీభావం ప్రకటించారు. జూనియర్ వైద్యులకు సంఘీభావంగా బుధవారం ఢిల్లీ వ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. బుధవారం…
న్యూఢిల్లీ : రాజ్యాంగంలోని ఆరవ షెడ్యూల్లో లడఖ్ను చేర్చాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో నిరవధిక దీక్ష చేపట్టిన లడఖ్ కార్యకర్త సోనమ్ వాంగ్చుక్ ప్రభృతులకు సిపిఎం పొలిట్బ్యూరో…
దాడుల్లో మరో 29 మంది మృతి కాల్పుల విరమణ జరగాల్సిందే 56శాతం మంది ఇజ్రాయిలీల మనోగతం గాజా : ఇజ్రాయిల్ దాడులను ఎదుర్కొంటూ దిక్కుతోచని స్థితిలో పడిన…
ఆహారం దొరక్క 5లక్షల మంది విలవిల 10వ నెలకు చేరిన ఇజ్రాయిల్ దాడి గాజాసిటీ: అమెరికా, ఇతర పశ్చిమ దేశాల మద్దతుతో గాజాలో ఇజ్రాయిల్ దాడులకు ఆదివారంతో…