PAN: విద్యార్థి ‘పాన్’పై 46కోట్ల లావాదేవీలు!
మధ్యప్రదేశ్ : కేంద్ర బిజెపి ప్రభుత్వాన్ని విమర్శించే మేధావులు, ప్రతిపక్ష పార్టీలపై నిరంకుశంగా దాడులకు తెగబడుతోంది మోడీ ప్రభుత్వం. ఈడి, ఐటీ శాఖలను ప్రతిపక్షాలపై ఆయుధాలుగా ప్రయోగిస్తోంది.…
మధ్యప్రదేశ్ : కేంద్ర బిజెపి ప్రభుత్వాన్ని విమర్శించే మేధావులు, ప్రతిపక్ష పార్టీలపై నిరంకుశంగా దాడులకు తెగబడుతోంది మోడీ ప్రభుత్వం. ఈడి, ఐటీ శాఖలను ప్రతిపక్షాలపై ఆయుధాలుగా ప్రయోగిస్తోంది.…
రూ. 1823 కోట్లకు ఐటి డిమాండ్ నోటీసులు న్యూఢిల్లీ: లోక్సభ ఎన్నికల సమయంలో ఆదాయపు పన్ను (ఐటి) విభాగం కాంగ్రెస్కు మరోసారి నోటీసులు జారీ చేసింది. గత…
న్యూఢిల్లీ : ప్రతిపక్ష కాంగ్రెస్పై దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా ఐటి శాఖ శుక్రవారం మరోసారి కాంగ్రెస్కు నోటీసులిచ్చింది. 2017-18 నుండి 2020-21 మధ్య జరిమానా, వడ్డీలతో కలిపి…
కోల్కతా : బిజెపిప్రభుత్వేతర రాష్ట్రాల్లో కేంద్రం దాడులు కొనసాగుతున్నాయి. పశ్చిమబెంగాల్లో టిఎంసి నేత స్వరూప్ బిస్వాస్ నివాసంపై ఐటి అధికారులు బుధవారం దాడులు చేపట్టారు. నగరంలోని స్వరూప్కు…