Jammu and Kashmir

  • Home
  • ECI: హర్యానా, మహారాష్ట్ర, జార్ఖండ్‌, జమ్మూ కాశ్మీర్‌ల్లో ఎన్నికల ప్రక్రియ ప్రారంభం

Jammu and Kashmir

ECI: హర్యానా, మహారాష్ట్ర, జార్ఖండ్‌, జమ్మూ కాశ్మీర్‌ల్లో ఎన్నికల ప్రక్రియ ప్రారంభం

Jun 21,2024 | 22:12

న్యూఢిల్లీ : హర్యానా, మహారాష్ట్ర, జార్ఖండ్‌, జమ్మూ కాశ్మీర్‌ల్లో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు ఎన్నికల కమిషన్‌ చర్యలు చేపట్టింది. ఆయా రాష్ట్రాల్లో ఓటర్ల జాబితాలను మార్పులు, చేర్పులతో…

బస్సుపై ఉగ్రదాడి కేసు ఎన్‌ఐఎకు అప్పగింత

Jun 18,2024 | 00:15

న్యూఢిల్లీ : జమ్ముకాశ్మీర్‌లో ప్రయాణీకుల బస్సుపై ఉగ్రదాడి కేసును విచారణను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ)కు కేంద్ర హోం మంత్రిత్వశాఖ సోమవారం అప్పగించింది. ఈ నెల 9న…

Encounter – జమ్మూ కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌ – ఉగ్రవాది మృతి

Jun 17,2024 | 11:30

శ్రీనగర్‌ (జమ్ము కాశ్మీర్‌) : ఉత్తర కాశ్మీర్‌ బండిపోరా జిల్లాలోని ఆరాగం ప్రాంతంలో ఆదివారం రాత్రి జరిగిన కాల్పుల్లో గుర్తు తెలియని ఉగ్రవాది మృతి చెందినట్లు పోలీసులు…

జమ్ముకాశ్మీర్‌లో ఉగ్రదాడులపై అమిత్‌ షా సమీక్ష

Jun 16,2024 | 23:56

శ్రీనగర్‌ : జమ్ముకాశ్మీర్‌లో ఇటీవల ఉగ్రదాడుల ఘటనల నేపథ్యంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా ఆదివారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. గత వారంరోజుల వ్యవధిలోనే…

J&K : ప్రతి రోజూ ఉదయం జాతీయ గీతాన్ని ఆలపించాల్సిందే ..

Jun 14,2024 | 18:07

శ్రీనగర్‌ :   జమ్ముకాశ్మీర్‌ పాఠశాలల్లో ఇకపై తప్పనిసరిగా జాతీయ గీతాన్ని ఆలపించాల్సిందిగా కేంద్రం గురువారం నూతన మార్గదర్శకాలు జారీ చేసింది. జమ్ముకాశ్మీర్‌లోని పాఠశాలలు ఉదయం సమావేశాలను ప్రామాణిక…

రెండు వేర్వేరు ఎన్‌కౌంటర్లలో ఇద్దరు ఉగ్రవాదులు, ఒక జవాన్‌ మృతి

Jun 12,2024 | 23:50

శ్రీనగర్‌ : జమ్ముకాశ్మీర్‌లో జరిగిన రెండు వేర్వేరు ఎన్‌కౌంటర్లల్లో ఇద్దురు ఉగ్రవాదులు, ఒక జవాన్‌ మృతి చనిపోయారు. మరో ఆరుగురు భద్రతా సిబ్బంది గాయపడ్డారు. ఈ నెల…

రైసీ చేరుకున్న ఎన్‌ఐఎ బృందం

Jun 11,2024 | 08:11

శ్రీనగర్‌ : జమ్ముకాశ్మీర్‌లోని రైసీ జిల్లాలో బస్సుపై ఉగ్రదాడి జరిగిన ప్రాంతానికి ఎన్‌ఐఎ బృందం సోమవారం చేరుకుంది. స్థానిక పోలీసుల సమన్వయంతో విచారణ ప్రారంభించింది. మరోవైపు భద్రతా…

జమ్ముకాశ్మీర్‌లో బస్సుపై ‘ఉగ్ర’ కాల్పులు : తొమ్మిది మంది మృతి

Jun 10,2024 | 08:23

అదుపు తప్పి లోయలో పడిన బస్సు  తొమ్మిది మంది మృతి శ్రీనగర్‌ : జమ్ముకాశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. ఆదివారం సాయంత్రం రైసీ జిల్లాలో యాత్రీకులతో ప్రయాణం…

జమ్మూ కాశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ ప్రక్రియ షురూ

Jun 9,2024 | 09:09

అధికారికంగా ప్రారంభించిన ఇసిఐ శ్రీనగర్‌: జమ్మూ కాశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ ప్రక్రియను భారత ఎన్నికల సంఘం (ఇసిఐ) అధికారికంగా ప్రారంభించింది. జమ్మూ కాశ్మీర్‌లోని కేంద్ర పాలిత…