జమ్ముకాశ్మీర్లో ఆర్మీ వాహనంపై దాడి
నలుగురు సైనికులు మృతి మరో ముగ్గురికి గాయాలు శ్రీనగర్: జమ్ముకాశ్మీర్లో ఉగ్రవాదులు మరోసారి దాడికి తెగబడ్డ్డారు. భద్రతాబలగాలే లక్ష్యంగా జరిపిన ఈ దాడిలో నలుగురు సైనికులు మరణించారు.…
నలుగురు సైనికులు మృతి మరో ముగ్గురికి గాయాలు శ్రీనగర్: జమ్ముకాశ్మీర్లో ఉగ్రవాదులు మరోసారి దాడికి తెగబడ్డ్డారు. భద్రతాబలగాలే లక్ష్యంగా జరిపిన ఈ దాడిలో నలుగురు సైనికులు మరణించారు.…
జమ్మూకాశ్మీర్ పరిస్థితిపై వాస్తవాలు కప్పిపెడుతున్న కేంద్రం శ్రీనగర్ : ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం న్యాయస్థానానికి ఓ విషయాన్ని తెలియజేసింది.…
పోరాటం కొనసాగుతుందని నేతల స్పష్టీకరణ న్యూఢిల్లీ : ఆర్టికల్ 370 రద్దును సమర్థిస్తూ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించడానికి ముందే జమ్ము కాశ్మీర్లో కేంద్ర ప్రభుత్వం నిర్బంధాన్ని తీవ్రతరం…
శ్రీనగర్ : జమ్ముకాశ్మీర్లోని ఆరు ప్రాంతాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడి) గురువారం సోదాలు చేపట్టింది. రూ. 250 కోట్ల అక్రమ నగదులావాదేవీల కుంభకోణం కేసులో జెకె…
శ్రీనగర్ : ఏడుగురు కాశ్మీర్ విద్యార్థుల అరెస్టును పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పిడిపి) చీఫ్, జమ్ము కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ మంగళవారం ఖండించారు. జమ్ముకాశ్మీర్…
శ్రీనగర్ : జమ్ముకాశ్మీర్ పోలీసులు ఏడుగురు కాశ్మీరీ విద్యార్థులపై యుఎపిఎ కింద కేసు నమోదు చేశారు. ఇటీవల జరిగిన క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్ సందర్భంగా…
శ్రీనగర్ : జమ్ము కాశ్మీర్లోని రాజౌరీ జిల్లాలో గత 24 గంటలుగా కొనసాగుతున్న ఎన్కౌంటర్లో గురువారం పాకిస్తాన్ కీలక ఉగ్రవాది మరణించాడు. మృతుడు అత్యున్నత శిక్షణ పొందిన…
కుల్గామ్ : భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన కాల్పుల్లో ముగ్గురు లష్కరే తోయిబా ఉగ్రవాదులు మృతి చెందారని శుక్రవారం జమ్మూ కాశ్మీర్ పోలీసులు వెల్లడించారు. ఇంకా…