కర్ణాటకలో నగదు ప్రవాహం
ఎన్నికల ముందు రూ.5 కోట్ల డబ్బు స్వాధీనం 106 కిలోల నగలు కూడా.. న్యూఢిలీ : లోక్సభ ఎన్నికలకు ముందు కర్ణాటకలో నగదు ప్రవాహం విచ్ఛలవిడిగా జరుగుతున్నది.…
ఎన్నికల ముందు రూ.5 కోట్ల డబ్బు స్వాధీనం 106 కిలోల నగలు కూడా.. న్యూఢిలీ : లోక్సభ ఎన్నికలకు ముందు కర్ణాటకలో నగదు ప్రవాహం విచ్ఛలవిడిగా జరుగుతున్నది.…
కర్నాటక : బస్సు బోల్తాపడి నలుగురు మృతి చెందిన ఘటన కర్నాటకలో ఆదివారం తెల్లవారుజామున జరిగింది. ఈ ప్రమాదంలో 30 మందికి పైగా గాయపడ్డారు. పోలీసుల కథనం…
బెంగళూరు : అవినీతి నిరోధక శాఖ లోకా యుక్త బుధవారం కర్ణాటక వ్యాప్తంగా దాడులు చేపడుతోంది. 13 రాష్ట్రాలకు చెందిన సంబంధిత అధికారులకు చెందిన 60…
కెఫే బాంబు పేలుడు కేసు బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులోని రామేశ్వరం కెఫే బాంబు పేలుడు కేసులో దర్యాప్తును ఎన్ఐఏ వేగవంతం చేసింది. ఇందులోభాగంగా బుధవారం ఎన్ఐఎ…
న్యూఢిల్లీ : కర్ణాటక ఉపముఖ్యమంత్రి, ఆ రాష్ట్ర పిసిసి చీఫ్ డి.కె. శివకుమార్పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఇడి) నమోదు చేసిన మనీలాండరింగ్ కేసును సుప్రీంకోర్టు మంగళవారం కొట్టివేసింది.…
ప్రజాశక్తి-పెద్దకడబూరు (కర్నూలు) : కర్నాటకలో ఆదివారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నాగలాపురం గ్రామానికి చెందిన ముగ్గురు మిరప రైతులు మృతి చెందారు. మండల పరిధిలోని నాగలాపురం…
దావణగెరి (కర్నాటక) : టెంపో వాహనం టైరు పంక్చరయ్యి అదుపుతప్పడంతో ప్రమాదం జరిగి ముగ్గురు కర్నూలు వాసులు మృతి చెందిన ఘటన సోమవారం కర్నాటకలో జరిగింది. కర్నాటకలోని…
బెంగళూరు : కర్ణాటక కాంగ్రెస్ పార్టీలో విషాదం చోటుచేసుకుంది. కర్ణాటకలోని సురపుర నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న ఆ పార్టీ ఎమ్మెల్యే రాజా వెంకటప్ప నాయక్ (67)…
ముగ్గురి మృతి, ఐదుగురికి తీవ్ర గాయాలు బెంగళూరు : కర్ణాటక రాజధాని బెంగళూరు శివార్లలో ఒక పెర్ఫ్యూమ్ గిడ్డంగిలో జరిగిన అగ్ని ప్రమాదంలో ముగ్గురు మరణించారు. మరో…