meet

  • Home
  • మళ్లీ గెలుస్తున్నాం..

meet

మళ్లీ గెలుస్తున్నాం..

May 17,2024 | 08:11

గతం కంటే ఎక్కువ సీట్లతో చరిత్ర సృష్టిస్తాం సిఎం జగన్మోహన్‌ రెడ్డి ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో మరోసారి తామే గెలుపు ఖాయమని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌…

చంద్రబాబు ప్రోద్బలంతోనే దాడులు..  గవర్నరుకు వైసిపి ఫిర్యాదు

May 16,2024 | 21:52

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో పోలింగ్‌ అనంతరం టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ప్రోద్బలంతోనే వైసిపి నాయకులు, కార్యకర్తలపై దాడులు జరిగాయని వైసిపి పేర్కొంది. తక్షణమే చంద్రబాబు,…

న్యాయం చేస్తాం…  రోహిత్‌ వేముల తల్లికి

May 5,2024 | 00:18

తెలంగాణ సిఎం హామీ ప్రజాశక్తి- హైదరాబాద్‌ బ్యూరో : హెచ్‌సియు విద్యార్థి రోహిత్‌ వేముల ఆత్మహత్యకు కారకులైన వారిని వదిలిపెట్టే ప్రసక్తేలేదని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అన్నారు.…

కవితతో కెటిఆర్‌ భేటీ

Apr 15,2024 | 00:13

రేపు కవితను కోర్టు ప్రవేశపెట్టనున్న సిబిఐ ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో :ఢిల్లీ లిక్కర్‌ స్కాంకు సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో సిబిఐ కస్టడీలో ఉన్న బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితను ఆమె…

చంద్రబాబుతో మంద కృష్ణ భేటీ

Mar 24,2024 | 21:52

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :టిడిపి అధినేత చంద్రబాబు నాయుడును ఎంఆర్‌పిఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ కలిశారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో ఆదివారం ఈ భేటీ జరిగింది. టిడిపితో…

కేసీఆర్‌ను కలిసిన ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌

Mar 5,2024 | 14:59

హైదరాబాద్‌ : కేసీఆర్‌ను బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ మర్యాదపూర్వకంగా కలిశారు. బంజారాహిల్స్‌లోని నందినగర్‌ నివాసంలో కేసీఆర్‌, ప్రవీణ్‌ కుమార్‌ మధ్య భేటీ కొనసాగుతోంది.…

సీఎం రేవంత్‌ రెడ్డిని కలిసిన ఏపీ కాంగ్రెస్‌ నేత రఘువీరా రెడ్డి

Feb 29,2024 | 15:52

హైదరాబాద్‌: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని ఆంధ్రప్రదేశ్‌ మాజీ పీసీసీ అధ్యక్షుడు, సీడబ్ల్యుసీ సభ్యుడు రఘువీరా రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. గురువారం మధ్యాహ్నం హైదరాబాద్‌లోని ముఖ్యమంత్రి నివాసంలో…

అవుసులకుంటలో ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయండి : దర్శనం మొగులయ్య

Feb 27,2024 | 15:17

హైదరాబాద్‌ : పద్మశ్రీ అవార్డు గ్రహీత దర్శనం మొగులయ్య డా.బీఆర్‌ అంబేద్కర్‌ రాష్ట్ర సచివాలయంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కను మంగళవారం మర్యాద పూర్వకంగా కలిశారు.…

బాబు, పవన్‌లకు బిజెపి అధిష్టానం పిలుపు ?

Feb 19,2024 | 08:06

-రేపు అందుబాటులో ఉండాలని సూచన 21న పొత్తులపై స్పష్టత వచ్చే అవకాశం ప్రజాశక్తి – అమరావతి బ్యూరో: రాష్ట్రంలో ఎన్‌డిఎ కూటమి పొత్తుల అంశం కొలిక్కి రానున్నట్లు…