meeting

  • Home
  • తాడేపల్లిగూడెం చేరుకున్న చంద్రబాబు, పవన్

meeting

తాడేపల్లిగూడెం చేరుకున్న చంద్రబాబు, పవన్

Feb 28,2024 | 17:02

ప్రజాశక్తి-తాడేపల్లిగూడెం : తాడేపల్లిగూడెంలో నేడు టీడీపీ, జనసేన ఉమ్మడిగా భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సభ కోసం టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని…

అనుచరులతో మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు సమావేశం

Feb 28,2024 | 11:15

ప్రజాశక్తి-నరసాపురం (పశ్చిమ గోదావరి) : తన అనుచరులతో మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు మంగళవారం సాయంత్రం సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ … పవన్‌…

పారదర్శకంగా ఓటరు దరఖాస్తుల పరిష్కారం

Feb 27,2024 | 16:23

స్పష్టం చేసిన ఈఆర్వో జే.వెంకటరావు రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం ప్రజాశక్తి కాకినాడ : ఎన్నికల కమిషన్ ఆదేశాలకు అనుగుణంగా రానున్న ఎన్నికలను సజావుగా నిర్వహించడంలో రాజకీయ పార్టీల…

జగన్‌ దోచుకు తిన్నారు

Feb 27,2024 | 11:12

శ్రీకాకుళం సభలో చంద్రబాబు విభజన కంటే వైసిపి పాలనలోనే నష్టం ఎక్కువని విమర్శ ప్రజాశక్తి -శ్రీకాకుళం ప్రతినిధి : ‘రాష్ట్రాన్ని జగన్‌ దోచుకు తిన్నారు. ప్రజలకు పది…

కేసుల మాఫీ కోసం ఎంపీల తాకట్టు

Feb 12,2024 | 20:36

ఏనాడైనా ప్రధానిని ప్రత్యేక హోదా అడిగారా? జగన్‌కు లోకేష్‌ సూటి ప్రశ్న ప్రజాశక్తి- శ్రీకాకుళం ప్రతినిధి : తన కేసుల మాఫీ కోసమే ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి కేంద్రానికి…

ప్రధాని మోడితో సిఎం జగన్‌ భేటీ

Feb 9,2024 | 12:46

న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్రమోడితో ఎపి ముఖ్యమంత్రి జగన్‌ ఢిల్లీలో భేటీ అయ్యారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు పార్లమెంటులోని ప్రధాని కార్యాలయంలో మోడిని కలిసిన జగన్‌…

కష్టపడి చదివితే ఉత్తమ ఫలితాలు

Feb 5,2024 | 21:02

 ఎమ్మెల్సీలు కెఎస్‌.లక్ష్మణరావు, ఐ.వెంకటేశ్వరరావు ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి : కష్టపడి చదివితే ఉత్తమ ఫలితాలు సాధించొచ్చని ఎమ్మెల్సీలు కెఎస్‌.లక్ష్మణరావు, ఇళ్ల వెంకటేశ్వరరావు అన్నారు. కాకినాడలోని అంబేద్కర్‌ భవన్‌లో గ్రూప్స్‌,…

22 నుంచి విశాఖలో ఐద్వా జాతీయ కార్యవర్గ సమావేశాలు

Feb 5,2024 | 20:02

సంఘం జాతీయ కోశాధికారి ఎస్‌.పుణ్యవతి ప్రజాశక్తి – కలెక్టరేట్‌ (విశాఖపట్నం) : ఐద్వా జాతీయ కార్యవర్గ సమావేశాలు ఈ నెల 22 నుంచి 25వ తేదీ వరకు…

చంద్రబాబు ‘రా.. కదలిరా’ సభాస్థలివద్ద బాంబు స్క్వాడ్‌ తనిఖీలు

Feb 5,2024 | 12:45

చింతలపూడి (ఏలూరు) : నేడు అనకాపల్లి జిల్లాలోని మాడుగుల సభను ముగించుకుని చంద్రబాబు చింతలపూడికి రానున్నారు. ఈరోజు ఏలూరు జిల్లాలోని చింతలపూడిలో చంద్రబాబు ‘రా.. కదలిరా’ కార్యక్రమం…