Mizoram

  • Home
  • భారత్‌లో ప్రవేశిస్తున్న మయన్మార్‌ సైనికులు

Mizoram

భారత్‌లో ప్రవేశిస్తున్న మయన్మార్‌ సైనికులు

Jan 20,2024 | 12:26

మిజోరం : మయన్మార్‌ లో అంతర్యుద్ధం ఉద్రిక్త పరిస్థితులకు దారితీస్తోంది. ఆ దేశానికి చెందిన వందలాది సైనికులు పారిపోయి భారతదేశంలోకి వస్తున్నారు. మయన్మార్‌లో పెరుగుతున్న ఉద్రిక్తతలు అస్థిరతకు…

మయన్మార్‌ శరణార్థులకు సాయం కొనసాగుతుంది : మిజోరాం

Jan 7,2024 | 15:06

 ఐజ్వాల్‌ :    మయన్మార్‌ శరణార్థులకు కేంద్రం మద్దతుతో తమ ప్రభుత్వం సహాయన్ని కొనసాగిస్తుందని మిజోరాం ముఖ్యమంత్రి లాల్దుహోమా ప్రకటించారు. మణిపూర్‌ నిర్వాసితులకు కూడా సాయం అందిస్తామని…

మిజోరంలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వం

Dec 9,2023 | 10:27

ముఖ్యమంత్రిగా లాల్‌దుహోమా ప్రమాణ స్వీకారం గెలిచిన మూడు రాష్ట్రాల్లోనూ ముఖ్యమంత్రుల ఎంపికే పూర్తి చేయని బిజెపి ఐజ్వాల్‌ : మిజోరం నూతన ముఖ్యమంత్రిగా జోరామ్‌ పీపుల్స్‌ మూవ్‌మెంట్‌…

మిజోరాం ముఖ్యమంత్రిగా లాల్దుహోమా ప్రమాణస్వీకారం   

Dec 8,2023 | 21:59

మిజోరంలో కొలువు తీరిన కొత్త ప్రభుత్వం గెలిచిన మూడు రాష్ట్రాల్లోనూ ముఖ్యమంత్రుల ఎంపికే పూర్తి చేయని బిజెపి ఐజ్వాల్‌ : మిజోరం నూతన ముఖ్యమంత్రిగా జోరామ్‌ పీపుల్స్‌…

మిజోరం ముఖ్యమంత్రిగా ఈనెల 8న లాల్దుహోమా ప్రమాణం

Dec 5,2023 | 17:19

ఐజ్వాల్‌ :   మిజోరం పీపుల్స్‌ మూవ్‌మెంట్‌ (జెడ్‌పిఎం ) అధ్యక్షుడు లాల్దుహోమా మిజోరం ముఖ్యమంత్రిగా ఈనెల 8న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రమాణస్వీకారం అనంతరం రానున్న 100…

మిజోరాంలో పాలక ‘ఎంఎన్‌ఎఫ్‌’ ను వెనక్కి నెట్టిన ‘జెడ్‌పిఎం’ 

Dec 4,2023 | 14:57

ఐజ్వాల్‌ :   ఈశాన్య రాష్ట్రమైన మిజోరాంలో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ప్రతిపక్ష జోరామ్‌ పీపుల్స్‌ మూవ్‌మెంట్‌ (జెడ్‌పిఎం) ఆధిక్యంలో కొనసాగుతోంది. ఐదేళ్ల క్రితం ఏర్పడిన  జెడ్‌పిఎం 68…

మిజోరాంలో మెజారిటీ దిశగా  జెడ్‌పిఎం 

Dec 4,2023 | 12:06

  ఐజ్వాల్‌   :  మిజోరంలో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మొదటి దశలో రాష్ట్ర ముఖ్యమంత్రి జోరమ్‌తంగా నేతృత్వంలోని మిజో నేషనల్‌ ఫ్రంట్‌ (ఎంఎన్‌ఎఫ్‌) వెనుకబడింది. ఆరు పార్టీల…

2023 : మిజోరంలో కొనసాగుతోన్న అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌ ..

Dec 4,2023 | 11:15

మిజోరం : మిజోరంలో అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌ సోమవారం ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమైంది. నాలుగు రాష్ట్రాల ఎన్నికలు ఆదివారం వెలువడగా.. మిజోరం ఫలితాలు మాత్రం…

మిజోరంలో జెడ్‌పిఎం ఘన విజయం

Dec 5,2023 | 09:06

ఎన్నికలపై మణిపూర్‌ అల్లర్ల ప్రభావం మూడు దశాబ్దాల రెండు కూటముల వ్యవస్థకు తెర ముఖ్యమంత్రి పీఠంపై కొత్త ముఖం ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో/ ఐజ్వాల్‌:ఈశాన్య రాష్ట్రం మిజోరంలో మాజీ…