Modi government

  • Home
  • CPM: బలపడుతున్న హైబ్రిడ్ నియంతృత్వం : బృందా కరత్

Modi government

CPM: బలపడుతున్న హైబ్రిడ్ నియంతృత్వం : బృందా కరత్

Jun 15,2024 | 09:12

త్రిస్సూర్ :  ప్రజాస్వామ్య ముసుగులో అంతర్గత నియంతృత్వంతో కూడిన హైబ్రిడ్ నియంతృత్వం భారతదేశంలో బలపడుతున్నదని సిపిఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందా కరత్  అన్నారు. ఈఎంఎస్ నంబూత్రిపాద్ 115వ…

మోడీ ప్రభుత్వంలో ఏడుగురు మహిళా మంత్రులు

Jun 10,2024 | 16:45

న్యూఢిల్లీ : మోడీ మూడోసారి ప్రధానిగా ఆదివారం ప్రమాణస్వీకారం చేశారు. 72 మంది మంత్రులతో కొత్త కేబినెట్‌తో మూడోసారి కొత్త ప్రభుత్వం ఏర్పడింది. అయితే 72 మంది…

ధరాభారం

Jun 6,2024 | 05:55

దేశ వ్యాప్తంగా ప్రజానీకం ఎన్నికల హడావిడిలో మునిగిఉన్న వేళ కేంద్ర ప్రభుత్వం గుట్టుచప్పుడు కాకుండా భారీ భారాన్ని మోపింది. కౌంటింగ్‌ కూడా జరగక ముందే కేంద్రం మోపిన…

ప్రజాస్వామ్యాన్ని బిజెపి జైల్లో పెడితే.. అక్కడి నుంచే ప్రజాస్వామ్యం నడుస్తుంది

May 24,2024 | 08:05

: ఇ-మెయిల్‌ ఇంటర్వ్యూలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ న్యూఢిల్లీ : అధికార బిజెపి ప్రజాస్వామ్యాన్ని జైల్లో పెడితే, అక్కడి నుంచే ప్రజాస్వామ్యం నడుస్తుందని ఢిల్లీ ముఖ్యమంత్రి,…

మోడీకి మరో గట్టి ఎదురు దెబ్బ

May 16,2024 | 11:40

న్యూఢిల్లీ: రాజ్యాంగాన్ని, న్యాయాన్ని సవాల్‌ చేస్తూ మితిమీరిన అధికారాన్ని చలాయిస్తున్న కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో మరోసారి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. న్యూస్‌ క్లిక్‌…

పన్నులతో మధ్యతరగతి ప్రజల ఉసురు తీస్తున్న మోడీ ప్రభుత్వం

May 2,2024 | 12:40

కోల్‌కతా  :     పన్నుల భారంతో మోడీ ప్రభుత్వం మధ్యతరగతి ప్రజల ఉసురుతీస్తోందని   ఆర్‌టిఐ కార్యకర్త, టిఎంసి ఎంసి సాకేత్‌ గోఖలే మండిపడ్డారు. చరిత్రలో మొదటిసారి కార్పోరేట్లపై…

దళితుడినైన నేను అయోధ్యకు వెళితే… అనుమతించేవారా? : ఖర్గే

Apr 19,2024 | 13:01

న్యూఢిల్లీ :    దళితులు, గిరిజనులు ఇప్పటికీ వివక్షను ఎదుర్కొంటున్నారని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే పేర్కొన్నారు. తమ కులాల వారిని ఇప్పటికీ దేవాలయాల్లోకి అనుమతించరని, ఒకవేళ…

Rahul Gandhi : గిరిజనుల హక్కులపై దాడి చేస్తోన్న మోడీ ప్రభుత్వం

Apr 13,2024 | 18:49

రాయ్‌పూర్  :    కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఆదివాసీ పదం అర్థాన్ని మార్చి వారి హక్కులపై దాడిచేస్తోందని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ధ్వజమెత్తారు. కేంద్రంలో తమ…

‘అది’ తప్ప మోదీ చేసిందేమీ లేదు : సిఎం స్టాలిన్

Apr 11,2024 | 07:50

చెన్నై : కుటుంబంలా జీవిస్తున్న భారతదేశ ప్రజలను మతం పేరుతో విభజించడం తప్ప ప్రధాని నరేంద్ర మోదీ చేసిందేమీ లేదని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అన్నారు.…