CPM: బలపడుతున్న హైబ్రిడ్ నియంతృత్వం : బృందా కరత్
త్రిస్సూర్ : ప్రజాస్వామ్య ముసుగులో అంతర్గత నియంతృత్వంతో కూడిన హైబ్రిడ్ నియంతృత్వం భారతదేశంలో బలపడుతున్నదని సిపిఐ(ఎం) పొలిట్బ్యూరో సభ్యురాలు బృందా కరత్ అన్నారు. ఈఎంఎస్ నంబూత్రిపాద్ 115వ…
త్రిస్సూర్ : ప్రజాస్వామ్య ముసుగులో అంతర్గత నియంతృత్వంతో కూడిన హైబ్రిడ్ నియంతృత్వం భారతదేశంలో బలపడుతున్నదని సిపిఐ(ఎం) పొలిట్బ్యూరో సభ్యురాలు బృందా కరత్ అన్నారు. ఈఎంఎస్ నంబూత్రిపాద్ 115వ…
న్యూఢిల్లీ : మోడీ మూడోసారి ప్రధానిగా ఆదివారం ప్రమాణస్వీకారం చేశారు. 72 మంది మంత్రులతో కొత్త కేబినెట్తో మూడోసారి కొత్త ప్రభుత్వం ఏర్పడింది. అయితే 72 మంది…
దేశ వ్యాప్తంగా ప్రజానీకం ఎన్నికల హడావిడిలో మునిగిఉన్న వేళ కేంద్ర ప్రభుత్వం గుట్టుచప్పుడు కాకుండా భారీ భారాన్ని మోపింది. కౌంటింగ్ కూడా జరగక ముందే కేంద్రం మోపిన…
: ఇ-మెయిల్ ఇంటర్వ్యూలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ న్యూఢిల్లీ : అధికార బిజెపి ప్రజాస్వామ్యాన్ని జైల్లో పెడితే, అక్కడి నుంచే ప్రజాస్వామ్యం నడుస్తుందని ఢిల్లీ ముఖ్యమంత్రి,…
న్యూఢిల్లీ: రాజ్యాంగాన్ని, న్యాయాన్ని సవాల్ చేస్తూ మితిమీరిన అధికారాన్ని చలాయిస్తున్న కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో మరోసారి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. న్యూస్ క్లిక్…
కోల్కతా : పన్నుల భారంతో మోడీ ప్రభుత్వం మధ్యతరగతి ప్రజల ఉసురుతీస్తోందని ఆర్టిఐ కార్యకర్త, టిఎంసి ఎంసి సాకేత్ గోఖలే మండిపడ్డారు. చరిత్రలో మొదటిసారి కార్పోరేట్లపై…
న్యూఢిల్లీ : దళితులు, గిరిజనులు ఇప్పటికీ వివక్షను ఎదుర్కొంటున్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే పేర్కొన్నారు. తమ కులాల వారిని ఇప్పటికీ దేవాలయాల్లోకి అనుమతించరని, ఒకవేళ…
రాయ్పూర్ : కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఆదివాసీ పదం అర్థాన్ని మార్చి వారి హక్కులపై దాడిచేస్తోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. కేంద్రంలో తమ…
చెన్నై : కుటుంబంలా జీవిస్తున్న భారతదేశ ప్రజలను మతం పేరుతో విభజించడం తప్ప ప్రధాని నరేంద్ర మోదీ చేసిందేమీ లేదని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అన్నారు.…