మోడీ మోతకు మరోవైపు నిజాలేంటి?
మొన్నటి శాసనసభ ఎన్నికల్లో అనూహ్య విజయం తర్వాత, బీహార్ యూ టర్న్ మాష్టర్ నితీశ్ కుమార్తో మళ్లీ కలిసిన తర్వాత బిజెపి నేతల హడావుడికి అంతే లేకుండా…
మొన్నటి శాసనసభ ఎన్నికల్లో అనూహ్య విజయం తర్వాత, బీహార్ యూ టర్న్ మాష్టర్ నితీశ్ కుమార్తో మళ్లీ కలిసిన తర్వాత బిజెపి నేతల హడావుడికి అంతే లేకుండా…
న్యూఢిల్లీ : మోడీ ప్రభుత్వం.. రైతలకు శాపమని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శించారు. రైతులు చేపట్టిన ‘ఢిల్లీ ఛలో’ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు మోడీ ప్రభుత్వం…
సంయుక్త కిసాన్ మోర్చా, వివిధ కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు శుక్రవారంనాడు కార్మిక కర్షక లోకం కేంద్ర ప్రభుత్వ దుర్విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్త నిరసనలు, అనేక…
జార్ఖండ్లో ‘జాతీయ ఉపాధి హామీ జన్ సున్వాయి’ కార్మికులు, కాంగ్రెస్ సీనియర్ నాయకుల మద్దతు న్యూఢిల్లీ : మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం…
మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం… బిజెపి నేత, మాజీ ఉప ప్రధాని లాల్ కృష్ణ అద్వానీని దేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నతో సత్కరించింది. మండల్ రాజకీయాలను…
ఉప సభాపతి లేకుండానే సమావేశాల నిర్వహణ చర్చలు, సంప్రదింపులకు దక్కని చోటు పౌర సమాజ గ్రూపుల ఛార్జిషీట్ న్యూఢిల్లీ: కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం పార్లమెంటరీ సంప్రదాయాలు,…
సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్న ప్రధాని ఏలుబడి కాలంలో దేశంలో ఎన్నడూ లేనంతగా నిరుద్యోగం పెరిగిపోయింది. ఆందోళనకరంగా 25 ఏళ్ళ లోపు నూతన గ్రాడ్యుయేట్లలో 45…
జనవరి 22న అయోధ్యలో రామాలయ ప్రాణ ప్రతిష్ట జరిగింది నిజమే కానీ ఆ రోజుతో చరిత్ర ఆగిపోదు అని సీనియర్ ఎడిటర్ శేఖర్ గుప్తా వ్యాఖ్యానించారు. నిజం.…
ఆర్ఎస్ఎస్ అధినేత సహా ప్రధాని మోడీ అయోధ్యలో రామ మందిర ప్రాణ ప్రతిష్ట నిర్వహించడంతో భారత రాజకీయాల్లో నవశకం మొదలైందని మీడియా అభివర్ణిస్తున్నది. మరో వైపున బిబిసి,…