MSP

  • Home
  • ‘మద్దతు’ మోసం

MSP

‘మద్దతు’ మోసం

Jun 25,2024 | 05:15

పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి) ప్రకటనలో మోడీ ప్రభుత్వం ఈ మారు కూడా రైతులకు ద్రోహమే చేసింది. పంట ఉత్పత్తికి రైతు చేసే మొత్తం వ్యయాన్ని…

SKM: మద్దతు ధరకై మళ్లీ నిరసన : ఎస్‌కేఎం

Jun 22,2024 | 18:25

ఢిల్లీ : వ్యవసాయ పంటలకు సరసమైన మద్దతు ధరను నిరాకరించడంతోపాటు కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా సంయుక్త కిసాన్ మోర్చా (SKM) ఆందోళనను పునఃప్రారంభించనుంది. ఆందోళన కార్యక్రమాన్ని…

రైతాంగ సమస్యల పరిష్కారానికి ఐక్య పోరాటాలే మార్గం

Jun 16,2024 | 20:45

– సంయుక్త కిసాన్‌ మోర్చా రాష్ట్ర కన్వీనర్‌, మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు ప్రజాశక్తి – ఏలూరు అర్బన్‌ :రైతాంగ సమస్యల పరిష్కారానికి ఐక్య పోరాటాలే మార్గమని…

Protest: మద్దతు ధరకై పోరు

Mar 13,2024 | 10:49

సి2ప్లస్‌50 ప్రకారం ఇవ్వాలని రేపు మండల కేంద్రాల్లో నిరసనలు  రైతు సంఘాల సమన్వయ సమితి  ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : సి2ప్లస్‌50 శాతం కలిపి మద్దతు…

వ్యవసాయ రంగాన్ని కాపాడుకోవాలంటే బిజెపిని ఓడించాల్సిందే

Mar 13,2024 | 07:13

ఫిబ్రవరి 13 నుండి హర్యానా లోని శంభు బోర్డర్‌ దగ్గర ఆందోళన చేస్తున్న రైతాంగం మీద హర్యానా బిజెపి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం దమనకాండ సాగిస్తున్నది. పోలీసు…

కాంగ్రెస్‌ను గెలిపిస్తే ఎంఎస్‌పికి చట్టబద్ధత : రాహుల్‌ గాంధీ

Mar 8,2024 | 11:05

జైపూర్‌ : త్వరలో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపిస్తే ఖాళీగా ఉన్న 30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని, గ్రాడ్యుయేషన్‌ తరువాత యువకులకు ఒక…

ఎంఎస్‌పి నిరాకరించడం స్వామినాథన్‌ను అవమానించడమే : రాహుల్‌

Feb 21,2024 | 10:03

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటలకు కనీస మద్దతు ధర నిరాకరించడమంటే హరితవిప్లవపితామహుడు ఎంఎస్‌ స్వామినాథన్‌ను అవమానించడమేనని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ…

‘కనీస మద్ధతు ధర’కు కేంద్రం కొర్రీలు

Feb 18,2024 | 07:27

  రూ.17 లక్షల కోట్ల భారమంటూ తప్పుడు ప్రచారం  అన్నదాతకు కేంద్రం బడ్జెటరీ మద్దతు కరువు న్యూఢిల్లీ : కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి)కు చట్టపరమైన గ్యారంటీ…

రైతులకు కనీస మద్దతు ధరను ప్రకటించాలి 

Feb 1,2024 | 08:25

ఓటాన్‌ ఆకౌంట్‌ సందర్భంగా ఎస్‌కెఎం డిమాండ్‌ న్యూఢిల్లీ : గురువారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టే ఓటాన్‌ ఆకౌంట్‌లో అన్ని పంటలకు సిటు ప్లస్‌ 50శాతంతో కనీస మద్దతు ధరను…