Muslims

  • Home
  • వైవిధ్యాన్ని ప్రోత్సహిద్దాం.. మైనార్టీల హక్కుల్ని రక్షిద్దాం..

Muslims

వైవిధ్యాన్ని ప్రోత్సహిద్దాం.. మైనార్టీల హక్కుల్ని రక్షిద్దాం..

Dec 15,2024 | 07:26

‘అందమైన నందనంలో మిడతల దండు వచ్చింది.. పూలు, రెమ్మలు, పండ్లూ కాయలు ధ్వంసం చేయగ చూస్తోంది.. భారతావని నందనం.. మతోన్మాదమే మిడతల దండు ‘ అన్న కవి…

మోడీ హయాంలో మైనార్టీలపై పెరిగిన దాడులు

Dec 1,2024 | 23:00

జర్మనీ మాజీ చాన్సలర్‌ మెర్కెల్‌ న్యూఢిల్లీ: భారత్‌లో నరేంద్ర మోడీ పాలనలో మైనార్టీలపై దాడులు పెరిగిపోయాయని జర్మనీ మాజీ చాన్సలర్‌ ఏంజెలా మెర్కెల్‌ విమర్శించారు. ఇటీవల విడుదల…

Hate: ముస్లింల ఓటు హక్కుపై వివాదాస్పద వ్యాఖ్యలు

Nov 27,2024 | 09:30

బెంగళూరు: ముస్లింల ఓటు హక్కును తొలగించాలంటూ విశ్వ వొక్కలిగ మహాసంస్థాన మఠంకు చెందిన చంద్రశేఖర్ స్వామి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. మంగళవారం బెంగళూరులోని ఫ్రీడమ్ పార్క్‌లో…

Asaduddin : ముస్లింలు గౌరవంగా జీవించే హక్కు లేదా ?

Oct 21,2024 | 12:40

హైదరాబాద్‌ :  ఉత్తరాఖండ్‌ ప్రభుత్వంపై ఎఐఎంఐఎం అధ్యక్షుడు, ఎంపి అసదుద్దీన్‌ ఒవైసీ సోమవారం విరుచుకుపడ్డారు. ముస్లింలకు సమానత్వంతో, గౌరవంగా జీవించే హక్కులేదా? అని ప్రశ్నించారు. ఏకరూప పౌర…

ప్రభుత్వ ఖాజీల సమస్యలు పరిష్కరిస్తాం

Oct 17,2024 | 20:33

మంత్రి ఫరూక్‌ ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో ప్రభుత్వ ఖాజీల సమస్యలన్నింటినీ ప్రణాళికాబద్ధంగా పరిష్కరిస్తామని మైనారిటీ సంక్షేమశాఖ మంత్రి ఎన్‌ఎండి ఫరూక్‌ తెలిపారు. సచివాలయంలో ప్రభుత్వ ఖాజీల…

కాంగ్రెస్‌పై మరోసారి విద్వేషాన్ని వెళ్లగక్కిన ప్రధాని

Oct 9,2024 | 17:29

న్యూఢిల్లీ :   కాంగ్రెస్‌పై ప్రధాని మోడీ బుధవారం మరోసారి విద్వేషాన్ని వెళ్లగక్కారు. కాంగ్రెస్‌ ఉద్దేశపూర్వకంగా ముస్లింలలో ‘భయం అనే మానసిక వ్యాధి’ని సృష్టిస్తోందని ప్రధాని మోడీ పేర్కొన్నారు.…

నూర్‌బాషా కార్పొరేషన్‌ ఏర్పాటు

Sep 24,2024 | 00:24

ఇమామ్‌లకు రూ.10 వేలు, మౌజన్‌లకు రూ.5 వేలు సమీక్షలో సిఎం చంద్రబాబు ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : ముస్లిం మైనార్టీ తరగతులకు అందే పథకాలను రీ…

ఉర్దూలో చదివినా.. హిందీలోనే పరీక్షలు

Sep 19,2024 | 09:15

 సిబిఎస్‌ఇ ఆదేశాలు  – ఉర్దూ మీడియం స్కూళ్ల ఆందోళన న్యూఢిల్లీ : బోర్డు పరీక్షలను హిందీ, ఇంగ్లీషు భాషల్లోనే రాయాలంటూ సీబీఎస్‌ఈ జారీ చేసిన ఆదేశాలు ఉర్దూ…

Assam: అసెంబ్లీ సాక్షిగా మైనారిటీలపై అక్కసు వెళ్లగక్కిన సిఎం

Aug 27,2024 | 18:46

గువహటి :   రాష్ట్ర అసెంబ్లీ సాక్షిగా మంగళవారం అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ మైనారిటీలపై అక్కసు వెళ్లగక్కారు. బెంగాలీ మాట్లాడే ముస్లింలు రాష్ట్రాన్ని దోచుకునేందుకు అనుమతించబోమని…