వైవిధ్యాన్ని ప్రోత్సహిద్దాం.. మైనార్టీల హక్కుల్ని రక్షిద్దాం..
‘అందమైన నందనంలో మిడతల దండు వచ్చింది.. పూలు, రెమ్మలు, పండ్లూ కాయలు ధ్వంసం చేయగ చూస్తోంది.. భారతావని నందనం.. మతోన్మాదమే మిడతల దండు ‘ అన్న కవి…
జర్మనీ మాజీ చాన్సలర్ మెర్కెల్ న్యూఢిల్లీ: భారత్లో నరేంద్ర మోడీ పాలనలో మైనార్టీలపై దాడులు పెరిగిపోయాయని జర్మనీ మాజీ చాన్సలర్ ఏంజెలా మెర్కెల్ విమర్శించారు. ఇటీవల విడుదల…
హైదరాబాద్ : ఉత్తరాఖండ్ ప్రభుత్వంపై ఎఐఎంఐఎం అధ్యక్షుడు, ఎంపి అసదుద్దీన్ ఒవైసీ సోమవారం విరుచుకుపడ్డారు. ముస్లింలకు సమానత్వంతో, గౌరవంగా జీవించే హక్కులేదా? అని ప్రశ్నించారు. ఏకరూప పౌర…
మంత్రి ఫరూక్ ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో ప్రభుత్వ ఖాజీల సమస్యలన్నింటినీ ప్రణాళికాబద్ధంగా పరిష్కరిస్తామని మైనారిటీ సంక్షేమశాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ తెలిపారు. సచివాలయంలో ప్రభుత్వ ఖాజీల…
న్యూఢిల్లీ : కాంగ్రెస్పై ప్రధాని మోడీ బుధవారం మరోసారి విద్వేషాన్ని వెళ్లగక్కారు. కాంగ్రెస్ ఉద్దేశపూర్వకంగా ముస్లింలలో ‘భయం అనే మానసిక వ్యాధి’ని సృష్టిస్తోందని ప్రధాని మోడీ పేర్కొన్నారు.…
ఇమామ్లకు రూ.10 వేలు, మౌజన్లకు రూ.5 వేలు సమీక్షలో సిఎం చంద్రబాబు ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : ముస్లిం మైనార్టీ తరగతులకు అందే పథకాలను రీ…
సిబిఎస్ఇ ఆదేశాలు – ఉర్దూ మీడియం స్కూళ్ల ఆందోళన న్యూఢిల్లీ : బోర్డు పరీక్షలను హిందీ, ఇంగ్లీషు భాషల్లోనే రాయాలంటూ సీబీఎస్ఈ జారీ చేసిన ఆదేశాలు ఉర్దూ…
గువహటి : రాష్ట్ర అసెంబ్లీ సాక్షిగా మంగళవారం అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ మైనారిటీలపై అక్కసు వెళ్లగక్కారు. బెంగాలీ మాట్లాడే ముస్లింలు రాష్ట్రాన్ని దోచుకునేందుకు అనుమతించబోమని…
Hate: ముస్లింల ఓటు హక్కుపై వివాదాస్పద వ్యాఖ్యలు
బెంగళూరు: ముస్లింల ఓటు హక్కును తొలగించాలంటూ విశ్వ వొక్కలిగ మహాసంస్థాన మఠంకు చెందిన చంద్రశేఖర్ స్వామి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. మంగళవారం బెంగళూరులోని ఫ్రీడమ్ పార్క్లో…