New Delhi

  • Home
  • యుపిలో మహిళలపై నేరాలు అధికం

New Delhi

యుపిలో మహిళలపై నేరాలు అధికం

Jan 2,2024 | 21:34

– ఏకంగా 55 శాతం నేరాలు – వేధింపుల కేసులే అధికం – జాతీయ మహిళా కమిషన్‌ వెల్లడి ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో దేశంలో మహిళలపై అత్యధిక నేరాలు…

పంజాబ్‌లో అఖిల భారత రైతు సదస్సు

Dec 24,2023 | 10:02

ఎస్‌కెఎం సమన్వయ కమిటీ నిర్ణయం న్యూఢిల్లీ : పంటలకు కనీస మద్దతు ధర , రైతులకు రుణ విముక్తి వంటి తమ డిమాండ్ల సాధనకు కార్యాచరణ ప్రణాళికను…

15 మంది ఎంపీలపై సస్పెన్షన్‌ వేటు

Dec 14,2023 | 22:14

సభలో లేని డిఎంకె ఎంపి పార్థిబన్‌పైనా..ఆ తరువాత ఉపసంహరణ భద్రతా వైఫల్యంపై చర్చకు పట్టుబట్టిన ప్రతిపక్షం తిరస్కరించిన ప్రభుత్వం ప్రతిపక్ష సభ్యుల ఆందోళనతో దద్దరిల్లిన ఉభయ సభలు…

ఢిల్లీలో దిగజారుతున్న గాలి నాణ్యతలు

Dec 11,2023 | 12:48

  న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో గాలి నాణ్యతలు రోజురోజుకీ దిగజారిపోతున్నాయి. సోమవారం ఉదయానికి కూడా గాలి నాణ్యతల్లో ఎలాంటి మెరుగుదల లేదని, అక్కడ పరిస్థితులు…

కేంద్ర ప్రభుత్వ అఖిలపక్ష సమావేశం ప్రారంభం

Dec 2,2023 | 12:12

న్యూఢిల్లీ : పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్న వేళ … కేంద్ర ప్రభుత్వం ముందుగా అఖిలపక్ష సమావేశాన్ని శనివారం నిర్వహించింది. మోడీ 2.0 ప్రభుత్వానికి ఇవి…

రెండోరోజూ అదే హోరు

Nov 28,2023 | 11:11

కార్మికులు, రైతు ఐక్యతే కార్పొరేట్‌, మతపరమైన బంధానికి సవాల్‌ అదే దేశానికి రక్ష : నేతల ఉద్ఘాటన నేడు రాజ్‌భవన్‌లకు రైతులు, కార్మికుల మార్చ్‌ ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో…

ఢిల్లీలో పెరిగిన వాయు కాలుష్యం

Nov 21,2023 | 14:02

  న్యూఢిల్లీ : ఢిల్లీలో సోమవారం సాయంత్రం కంటే.. మంగళవారం ఉదయానికి కాలుష్య స్థాయిలు మరింత పెరిగాయని కేంద్ర కాలుష్య నియంత్రణా మండలి మంగళవారం పేర్కొంది. సోమవారం సాయంత్రం…

రేపు ఢిల్లీలో డ్రై డే

Nov 18,2023 | 18:04

  న్యూఢిల్లీ : రేపు (నవంబర్‌ 19) ఢిల్లీలో డ్రై డే పాటించాలని ఆప్‌ ప్రభుత్వం నిర్ణయించింది. ఆదివారం అహ్మదాబాద్‌లోని నరేంద్రమోడీ స్టేడియంలో వన్డే ప్రపంచకప్‌ ఫైనల్‌ మ్యాచ్‌…