గుడ్లవల్లేరులో ‘మట్టల ఆదివారం’
ప్రజాశక్తి-గుడ్లవల్లేరు : యేరుషలేము వీధుల్లో ఏసు ప్రభువు ప్రయాణం చేసిన రోజునే మట్టల ఆదివారం అని పిలుస్తారని పాస్టర్ పిఎస్ .దేవదాస్ అన్నారు. మట్టల ఆదివారం పురస్కరించుకుని…
ప్రజాశక్తి-గుడ్లవల్లేరు : యేరుషలేము వీధుల్లో ఏసు ప్రభువు ప్రయాణం చేసిన రోజునే మట్టల ఆదివారం అని పిలుస్తారని పాస్టర్ పిఎస్ .దేవదాస్ అన్నారు. మట్టల ఆదివారం పురస్కరించుకుని…
ప్రజాశక్తి-పెనమలూరు : సర్దార్ భగత్ సింగ్. సుఖదేవ్, రాజ్ గురుల 93వ వర్ధంతి సందర్భంగా తాడిగడప మున్సిపాలిటీలో యలమలకుదురు భగత్ సింగ్ నగర్ లో ఉన్న భగత్…
ప్రజాశక్తి-గంపలగూడెం: జరగనున్న ఎన్నికల నేపథ్యంలో సదరు నియమావళిని అనుసరిస్తూ, గ్రామాల్లో వివిధ పార్టీలకు చెందిన రంగులు, ప్రైవేట్ వ్యక్తుల విగ్రహాలను మూసేసి కార్యక్రమంలో అధికారులు నిమగ్నమైనారు. స్థానిక…
ప్రజాశక్తి-మైలవరం(ఎన్టీఆర్ జిల్లా) : మాజీ మంత్రి దేవినేని ఉమాకు మైలవరం టికెట్ తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఇవ్వకపోవడంతో ఈరోజు సాయంత్రం 6 గంటలకు గొల్లపూడిలోని ఆయన కార్యాలయం…
– ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్.ఢిల్లీరావు ప్రజాశక్తి – ఎన్టీఆర్ జిల్లా : ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ (ఈవీఎం), వీవీప్యాట్ గోదాము భద్రతకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు…
నందిగామ (ఎన్టీఆర్ జిల్లా) : తెలంగాణ నుండి అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని నందిగామ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం పోలీసులు వివరాలను వెల్లడించారు. తెలంగాణ నుండి ఆంధ్రాకు…
పోతిన వెంకట మహేష్ కు కేటాయించాలని పార్టీ శ్రేణులు ప్రజాశక్తి-వన్ టౌన్ : విజయవాడ పశ్చిమ నియోజకవర్గ జనసేన సీటును ఆ పార్టీ పశ్చిమ ఇన్చార్జి, నగర…
ప్రజాశక్తి-ఎన్టీఆర్ : ఎన్టీఆర్ జిల్లా గరికపాడు చెక్ పోస్టు వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో ఆర్టీసీ బస్సులో తరలిస్తున్న రూ.40 లక్షలు పట్టుకున్నారు. ఈ…
ప్రజాశక్తి – ఎ.కొండూరు (ఎన్టిఆర్ జిల్లా) : కిడ్నీ వ్యాధితో వార్డు సభ్యురాలు మృతి చెందిన సంఘటన ఎన్టిఆర్ జిల్లా ఎ.కొండూరు మండలంలో శనివారం చోటుచేసుకుంది. కృష్ణారావుపాలెం…