ntr district

  • Home
  • 16న ప్రతిభకు పట్టాభిషేకం

ntr district

16న ప్రతిభకు పట్టాభిషేకం

Jun 13,2024 | 12:54

ప్రజాశక్తి-గంపలగూడెం: ఈనెల 16వ తేదీన ప్రతిభకు పట్టాభిషేకం జరుగుతున్నట్లు తిరువూరు ఎమ్మెల్యే కే శ్రీనివాస్ తెలిపారు. నియోజకవర్గం 500 మార్కులకు పైబడి సాధించిన వారికి ఈ పట్టాభిషేకంగా,…

సకాలంలో విద్యార్థుల కిట్లను అందజేస్తాం

Jun 12,2024 | 14:59

ప్రజాశక్తి-గంపలగూడెం(ఎన్ఠీఆర్ ): 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి, విద్యార్థులకు అవసరమైన (స్టూడెంట్ కిట్స్) బెల్టు, బూట్లు, నోట్ పుస్తకాలు, టెక్స్ట్ పుస్తకాలు మరియు డ్రెస్ మెటీరియల్ త్వరలో…

మొక్కులు తీర్చుకున్న జనసేన నాయకులు 

Jun 8,2024 | 13:31

ప్రజాశక్తి – రెడ్డిగూడెం : జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మరియు జనసేనపార్టీ అభ్యర్థులు అందరూ ఘన విజయం సాధించిన సందర్భంగా రెడ్డిగూడెం మండల సంయుక్త…

బ్రహ్మాండమైన తీర్పుతో బుద్ది చెప్పారు

Jun 7,2024 | 16:10

 తెదేపా నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు ప్రజాశక్తి-ఎన్టీఆర్ జిల్లా (గొల్లపూడి) : అవినీతి, అరాచక వైసీపీ ప్రభుత్వాన్ని ప్రజలు తరిమికొట్టారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన…

ఈవీఎం, వీవీప్యాట్ల‌కు క‌ట్టుదిట్ట‌మైన భ‌ద్ర‌త‌

Jun 7,2024 | 16:06

జిల్లా ఎన్నిక‌ల అధికారి, క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు ప్రజాశక్తి-ఎన్‌టీఆర్ జిల్లా : సాధార‌ణ ఎన్నిక‌లు-2024 నిర్వ‌హ‌ణ‌లో ఉప‌యోగించిన ఈవీఎం, వీవీప్యాట్ల‌ను క‌ట్టుదిట్ట‌మైన భ‌ద్ర‌తతో గోదాములో భ‌ద్ర‌ప‌రిచిన‌ట్లు జిల్లా ఎన్నిక‌ల…

పర్యావరణాన్ని పరిరక్షించడం అందరి బాధ్యత

Jun 6,2024 | 11:14

ప్రజాశక్తి-విజయవాడ : పర్యావరణాన్ని పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యతని, పర్యావరణానికి హాని కలిగిస్తున్న ప్లాస్టిక్ వాడకాన్ని ప్రజలు స్వచ్ఛందంగా విడనాడితే మానవాళికి మంచి రోజులు వస్తాయని అంగన్…

వేణుగోపాలుని దర్శించుకున్న కృష్ణ ప్రసాద్ దంపతులు

Jun 5,2024 | 12:02

ప్రజాశక్తి-గంపలగూడెం: జిల్లాలో సుప్రసిద్ధ దేవాలయంగా పేర్కొంటున్న నెమలి శ్రీ వేణుగోపాల స్వామి వారిని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ దంపతులు దర్శించుకున్నారు. బుధవారం పురోహిత బృందం…

కేంద్ర ప్రభుత్వ చేతిలో పావుగా మారిన ఎన్నికల కమిషన్

Jun 3,2024 | 15:49

దేశభక్తితో, ప్రజాసంక్షేమానికై, నీతివంతమైన రాజకీయాలతో పోటీ చేసిన సిపిఎం, కమ్యూనిస్టు పార్టీలు, అభ్యర్థులదే నైతిక విజయం కార్పొరేట్ల సొమ్ము, అవినీతి డబ్బుతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన బిజెపి,…

పింఛన్లు ఇండ్ల వద్దే….!

Jun 1,2024 | 11:02

ప్రజాశక్తి-గంపలగూడెం: మండల వ్యాప్తంగా 21 సచివాలయాల పరిధిలో 3,041 మంది పింఛన్లను గృహాల వద్ద అందజేస్తున్నట్లు గంపలగూడెం ఎంపీడీవో పీవీఎస్ నాగేశ్వరరావు తెలిపారు. ప్రభుత్వం ఎన్నికల అనే…