ప్రభుత్వ విద్య బలోపేతం.. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం
ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : ప్రభుత్వ విద్యా రంగం బలోపేతం, ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారమే ధ్యేయంగా యుటిఎఫ్ నిరంతరం పోరాడుతోందని యుటిఎఫ్ పల్నాడు జిల్లా అధ్యక్షులు పి.ప్రేమ్కుమార్, ప్రధాన…
ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : ప్రభుత్వ విద్యా రంగం బలోపేతం, ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారమే ధ్యేయంగా యుటిఎఫ్ నిరంతరం పోరాడుతోందని యుటిఎఫ్ పల్నాడు జిల్లా అధ్యక్షులు పి.ప్రేమ్కుమార్, ప్రధాన…
సత్తెనపల్లి రూరల్: సాగునీరు విడుదల చేసి ఎండుతున్న పంటలను కాపాడాలని తెలుగు రైతు రాష్ట్ర కార్యదర్శి కోమటినేని శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. సత్తెనపల్లి మండలం నందిగామ లో…
వినుకొండ: కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పి కొట్టాలని సిఐటియు పల్నాడు జిల్లా అధ్యక్షులు కె.హనుమంత్ రెడ్డి అన్నారు. స్థానిక…
ప్రజాశక్తి-సత్తెనపల్లి రూరల్ : అనుమతి లేకుండా ఇతర రాష్ట్రాల నుండి తరలిస్తున్న పురుగు మందులను వ్యవసాయ అధికారులు పట్టుకున్నారు. సత్తెనపల్లి మండలం కంటెపూడి వద్ద పురుగు మందులు…
సత్తెనపల్లి టౌన్: తమ భవనంలో లీజు కాలం పూర్తయినా దౌర్జ న్యంగా వ్యాపారం చేస్తున్న పయనీర్ ఆటో మొబైల్ యాజమాన్యం తక్షణమే ఖాళీ చేయాలని డిమాండ్ చేస్తూ…
పల్నాడు జిల్లా: పెరిగిన నిత్యావసర ధరలకు అను గుణంగా పెరగని వేతనాలతో కార్మికులు, అసంఘటితరంగ కార్మికులు, అంగ న్వాడీలు, స్కీం వర్కర్లు అర్ధాకలితో అల మటిస్తున్నారని సిఐటియు…
ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : పిల్లల భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని వారి అభివృద్ధికి ఉపకరించే చక్కని వార్షిక ప్రణాళికలను తయారు చేయాలని పల్నాడు జిల్లా విద్యాశాఖాధికారి, సమగ్ర…
ప్రజాశక్తి-చిలకలూరిపేట : జీవిత బీమా సంస్థ (ఎల్ఐసి) ఏజెంట్ల సమస్యలు, ఎల్ఐసి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పార్లమెంటులో గళం వినిపించిన ప్రజానాయకుడు, 11 సార్లు ఎంపీగా ఎన్నికవడంతోపాటు పలుమార్లు…
ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : విజయవాడలో ఈనెల 27, 28 తేదీల్లో నిర్వహించే మహాధర్నాను జయప్రదం చేయాలని రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి.కృష్ణయ్య పిలుపునిచ్చారు. ఈ మేరకు సన్నాహక…