రాజకీయ నేపథ్యం న్యాయమూర్తి పదవికి అవరోధం కాదు Mar 14,2024 | 00:20 సిపిఎం సానుభూతిపరుడు మనోజ్ పులంబి మాధవన్పై కేంద్ర అభ్యంతరాన్ని తిరస్కరించిన సుప్రీంకోర్టు కొలీజియం ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : కేరళ హైకోర్టు న్యాయమూర్తిగా సిపిఎం సానుభూతిపరుడి నియామకంపై కేంద్ర…
టెరజ్జ రెస్టారెంట్ ప్రారంభం Jun 28,2024 | 16:58 ప్రజాశక్తి – ఏలూరు సిటీ ఏలూరులోని జెడ్పి ఆఫీస్ ఎదురుగా టెరజ్జ రెస్టారెంట్ను శుక్రవారం నూతనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జెడ్పి ఛైర్మన్ గంటా…
CPM – జగ్గయ్యపేట డయేరియా ప్రాంతాల్లో సిపిఎం బృందం పర్యటన Jun 28,2024 | 17:20 జగ్గయ్యపేట (విజయవాడ) : జగ్గయ్యపేట నియోజకవర్గంలోని డయేరియా ప్రాంత మండలాల్లో శుక్రవారం సిపిఎం రాష్ట్ర, జిల్లా నేతలు పర్యటించారు. జగ్గయ్యపేట, వత్సవాయి మండలాల్లో డయేరియా ప్రబలిన గ్రామాల్లో…
పోలవరాన్ని జగన్ గోదావరిలో ముంచారు : సిఎం చంద్రబాబు Jun 28,2024 | 16:32 పోలవరం (అమరావతి) : పోలవరాన్ని జగన్ గోదావరిలో ముంచారని సిఎం చంద్రబాబు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. శుక్రవారం పోలవరంపై చంద్రబాబు శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. విభజన వల్ల…
జాతీయ స్థాయిలో 10 వ స్థానం సాధించిన కలికిరి కెవికె Jun 28,2024 | 16:22 ప్రజాశక్తి-కలికిరి (రాయచోటి-అన్నమయ్య) : భారత జాతీయ సాంకేతిక పరిశోధన మండలి (ఆటారీ జోన్-హైదరాబాద్ ) ఆధ్వర్యంలో రాజమండ్రి లోని కేంద్రీయ పొగాకు పరిశోధనా స్థానం వద్ద కఅషి…
North Korea : బహుళ వార్హెడ్ క్షిపణి ప్రయోగం విజయవంతం Jun 28,2024 | 16:13 ప్యోంగ్యాంగ్ : ఉత్తర కొరియా బహుళ వార్హెడ్ క్షిపణి సామర్థ్యాన్ని విజయవంతంగా ప్రయోగించినట్లు స్థానియ మీడియా గురువారం తెలిపింది. వ్యక్తిగత మొబైల్ వార్హెడ్ల విభజన, మార్గదర్శక నియంత్రణ…
ప్రభుత్వ పాఠశాలలో మధ్నాహ్న భోజనాన్ని రుచిచూసిన మంత్రి సుభాష్ Jun 28,2024 | 16:03 ప్రజాశక్తి-రామచంద్రపురం (కోనసీమ) : ప్రభుత్వం పాఠశాలలో అమలుచేస్తున్న మధ్యాహ్న భోజనం పథకాన్ని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ శుక్రవారం పరిశీలించారు. మండలంలోని తాళ్లపాలెం ప్రభుత్వం…
రికార్డుల కోసం మేము కల్కి సినిమా తీయలేదు : స్వప్న దత్ Jun 28,2024 | 16:00 ఇంటర్నెట్డెస్క్ : హీరో ప్రభాస్ నటించిన తాజా చిత్రం ‘కల్కి 2898 ఏడీ’ చిత్రం. ఎట్టకలకు ఈ చిత్రం థియేటర్లలో జూన్ 27వ తేదీన విడుదలైంది. భారీ…
నుజ్జునుజ్జయిన కాలును తీసివేయకుండా కాపాడిన యశోద హాస్పిటల్ వైద్యులు Jun 28,2024 | 15:54 తెలంగాణ : మేజర్ ఆక్సిడెంట్ జరిగి కాలు పూర్తిగా నుజ్జు నుజ్జు అయి తీసివేయాల్సిన వ్యక్తి కాలును ప్రతిష్టాత్మకంగా తీసుకొని నాలుగు మేజర్ సర్జరీలు నిర్వహించి కాలు…
జూలై 1వ తేదీన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ సజావుగా నిర్వహిస్తాం : కలెక్టర్ పి.ప్రశాంతి Jun 28,2024 | 15:44 ప్రజాశక్తి -రాజమహేంద్రవరం రూరల్ (తూర్పు గోదావరి) : ప్రభుత్వ ప్రాధాన్యత పథకాలను చివరి లబ్ధిదారుని వరకు అందించాలన్నదే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆ దిశగా జిల్లాలో ప్రభుత్వ…