ఢిల్లీ అసెంబ్లీలో ఆప్ ఎమ్మెల్యేల నిరసన
1వరకు ఢిల్లీ అసెంబ్లీ వాయిదా 28న కేజ్రివాల్ నిజం చెబుతారు : సతీమణి సునీత విడుదల చేయాలన్న పిటిషన్ కొట్టేసిన ఢిల్లీ హైకోర్టు న్యూఢిల్లీ : ఆప్…
1వరకు ఢిల్లీ అసెంబ్లీ వాయిదా 28న కేజ్రివాల్ నిజం చెబుతారు : సతీమణి సునీత విడుదల చేయాలన్న పిటిషన్ కొట్టేసిన ఢిల్లీ హైకోర్టు న్యూఢిల్లీ : ఆప్…
ప్రజాశక్తి- పెద్దదోర్నాల (ప్రకాశం జిల్లా) : తాగునీటి కోసం మహిళలు, గ్రామస్తులు రోడ్డెక్కారు. ఈ ఘటన ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల పంచాయతీ పరిధిలోని ఐనముక్కుల ఎస్సి కాలనీ…
ర్యాలీ, రహదారి దిగ్బంధం ప్రజాశక్తి-నెల్లిమర్ల (విజయనగరం జిల్లా) : తమ సమస్యల పరిష్కారం కోసం మిమ్స్ ఉద్యోగులు, కార్మికులు పోరాటాన్ని ఉధృతం చేశారు. మిమ్స్ ఎంప్లాయీస్, వర్కర్స్…
ప్రజాశక్తి-విజయవాడ(ఎన్టీఆర్ జిల్లా) : విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సీటు జనసేన పార్టీ అధికార ప్రతినిధి పోతిన మహేష్ కు కేటాయించాలని మరోసారి పోతిన మహేష్, జనసేన కార్యకర్తలు నిరాహార…
– సమస్యలు పరిష్కరించకుంటే పోరాటం ఉధృతం : సిఐటియు ప్రజాశక్తి-విజయనగరం టౌన్ :తమ సమస్యలు పరిష్కరించాలని 52 రోజులుగా ఆందోళన చేస్తున్నా మిమ్స్ యాజమాన్యం నిర్లక్ష్యం వహించడంతో…
విశాఖలో విశ్రాంత ఉద్యోగుల నిరసన ప్రజాశక్తి – గ్రేటర విశాఖ బ్యూరో : షిప్యార్డును ప్రయివేటీకరిస్తే తీవ్ర నష్టం వాటిల్లుతుందని, అందులోని ఉద్యోగులకు, పెన్షనర్లకు అన్యాయం జరుగుతుందని…
తెలంగాణ : బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్టుకు నిరసనగా … తెలంగాణలో పలు చోట్ల బిఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. రోడ్లపై బైఠాయించి నిరసనలు తెలపడంతో…
రోడ్డుపై బైఠాయించి మత్స్యకారుల నిరసన మద్దతు తెలిపిన ఐద్వా రాష్ట్ర కార్యదర్శి రమాదేవి ప్రజాశక్తి- యు.కొత్తపల్లి (కాకినాడ జిల్లా) : అరబిందో ఫార్మా పరిశ్రమలోని వ్యర్థాలను సముద్రంలోకి…
కోనపపేటలో రోడ్డుపై మత్స్యకారులు బైఠాయింపు ప్రజాశక్తి-యు.కొత్తపల్లి : అరబిందో ఫార్మా పరిశ్రమలో సముద్రంలో వేసిన పైపులైన్లు తొలగించకపోతే రానున్న ఎన్నికలను బాయ్ కాట్ చేస్తామని మత్స్యకారులు రోడ్డుపై…